Category ముఖ్యాంశాలు

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దుల్లో టెన్షన్‌ టెన్షన్‌

‌- నేటి నుండి ఆగస్ట్ 3 ‌వరకు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు – అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలు – దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల స్మారక చిహ్నాలు కూల్చివేత – సరిహద్దుల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. సోమవారం…

పరిహారంపై గోప్యత ఎందుకో..

– సిగాచి బాధితుల గోడు పట్టించుకోరెందుకు? – కంపెనీ యాజమాన్యంపై చర్యలేవి?? – కంపెనీతో రేవంత్‌కు లాలూచీ ఏంటని ప్రశ్న – మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 28: పటాన్‌చెరులోని సిగాచి కంపెనీ ప్రమాద బాధితులు ఎంతమందికి పరిహారం అందించారో వెల్లడిరచాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సంగారెడ్డి అడిషనల్‌…

ఎస్టీల సంక్షేమంలోని లోపాలను సరిచేస్తున్నాం

– గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కల ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం సోమవారం…

ప్రణాళికాబద్ధంగా మేడారం జాతర

-ఏర్పాట్లపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు – రూ.150 కోట్లతో మేడారంలో శాశ్వత పనులు – కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు తాడ్వాయి, ప్రజాతంత్ర, జులై 27: కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు…

యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు

– ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లోకి అటవీ, పోలీసు అధికారులు వెళ్లొద్దు – మహిళా సంఘాలతో జిల్లాల్లో చేప పిల్లల పెంపకం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 27: వరద పరిస్థితులు.. అప్రమత్తత, ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

పేదల సంక్షేమానికే ప్రాధాన్యం

– ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి దేవరకొండ, ప్రజాతంత్ర, జులై 27: గత ప్రభుత్వ హయాంలో పేదల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారుని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి…

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభాండాలు

– రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం గద్వాల, ప్రజాతంత్ర, జులై 27: గద్వాల ప్రజలతో తనకు విశేషమైన అనుబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం గద్వాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గద్వాల కాటన్‌ సీడ్‌ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోందని, కానీ ఇక్కడి…

భారత సైనిక వ్యవస్థ మరింత పటిష్టం

భవిష్యత్‌ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడి న్యూదిల్లీ, జూల ై26: పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత…

పొన్నంతో కలిసి పనిచేస్తా

-నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం -ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు – హుస్నాబాద్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం – సర్కార్‌ బడుల్లో సైకిల్‌ను బహుమతిగా ఇస్తా – హుస్నాబాద్‌లో సైకిళ్ల పంపిణీలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో తాను…