Category ముఖ్యాంశాలు

ఫలించిన భ‌ట్టి చాణ‌క్యం

– మ‌ధిర‌లో కాంగ్రెస్‌కు తిరుగులేని విజ‌యం – 21 వార్డుల్లో కాంగ్రెస్ కూటమి విజయం మధిర/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : పట్టు వదలని విక్రమార్కుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోమారు రుజువైంది.  మధిర మున్సిపాలిటీని 22 స్థానాలకుగాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా గెలుచుకొని విజయ దుందుభి మోగించింది.…

18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి

– యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి – బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండి – 2014-15 బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: వానాకాలం పంటకు (2025-26 సీజన్)…

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

– డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 12: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…

పార్టీ పెట్టడం ఖాయం

– ఉద్యమకారులకు అన్యాయం జరిగింది – ఊహించిన దానికి భిన్నంగా నిర్ణయాలు – అందుకే మళ్లీ పోరాటం చేయాల్సి వస్తోంది – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: తాను కచ్చితంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీ ఉంటుందని,…

ఉగాదికి సనత్‌నగర్‌ ‌టిమ్స్

‌- మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలి – సిద్ధమైన 16 ఆపరేషన్‌ ‌థియేటర్లు – రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ‌మిషన్లు – గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్‌ – అవయవమార్పిడి కోసం ఆర్గాన్‌ ‌ట్రాన్స్‌ప్లాంట్‌ ‌సెంటర్‌ – ఏర్పాట్లపై మంత్రి దామోదర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యాన్ని…

పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు 

– రాహుల్, ఖర్గే, కేసీలతో సీఎం రేవంత్ భేటీ – ఫలితాలపై నివేదికలు అందజేత న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలకు తెలియజేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…

గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రండి

– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం – దిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీ – కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దిల్లీలో గురువారం బిజీబిజీగా గ‌డిపారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

మున్సిపల్ ఎన్నికల్లో హ‌స్తం హవా!

– కాంగ్రెస్‌కు 68-76 మున్సిపాలిటీలు – బీఆర్ఎస్‌కు 29-36 మున్సిపాలిటీలు – బీజేపీకి 3-5 మున్సిప‌ల్ స్థానాలు – మూడు కార్పొరేష‌న్ల‌లో కింగ్‌మేక‌ర్‌గా ఎంఐఎం – పీపుల్స్ స‌ర్వే అంచ‌నా హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధ‌వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70…