Category ముఖ్యాంశాలు

పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం

మామిడి మొక్క నాటి న మంత్రి సీతక్క స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం  మంగపేట, ప్రజాతంత్ర, జులై 7: సీఎం రేవంత్‌ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే ప్రాణవాయువు పెరుగుతుంది.. గ్రామాల్లో…

అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?

– రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి – మీడియాపై దాడులకు తెగబడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? – కాంగ్రెస్‌ పాలనలో చట్టం కేసీఆర్‌ చుట్టంగా మారిందా? – ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు,…

మెద‌క్ జిల్లా క‌ల‌ను నిజం చేసిన కె.సి.ఆర్‌.

– సిద్దిపేట‌, మెద‌క్‌గా బాగా అభివృద్ధి చెందాయి -ఘ‌ణ‌పురం కాలువ ఆధునికీక‌రించేరు – స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7:  ఇక్కడ ఉన్నోళ్లు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారేన‌ని, మెదక్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్ట‌మ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

రేవంత్‌ను కలిసిన కపిల్‌దేవ్‌, అజయ్‌దేవ్‌గన్‌

దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఇండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కలుసుకున్నారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం, కపిల్‌దేవ్‌ మధ్య చర్చలు జరిగాయి. అలాగే ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌ కూడా సీఎంను కలుసుకున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్‌ సిటీ…

9న సమ్మెలో బ్యాంకు, బీమా సంస్థల ఉద్యోగులు

– బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ రంగాల యూనియన్ల జాయింట్‌ ఫోరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా 9న జరిగే అఖిల భారత సమ్మెలో తాము కూడా భాగస్వామ్యమవుతున్నట్లు బ్యాంకులు, ఇన్స్యూరెన్స్‌ రంగాల యూనియన్ల జాయింట్‌ ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్‌…

ఇంకా ల‌భించ‌ని 8మంది ఆచూకీ

~సిగాచిలో కొన‌సాగుతున్న స‌హాయ‌క‌ చ‌ర్య‌లు    – ఇప్ప‌టివ‌ర‌కు 42మంది మృతి –  ‌రేపు డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బృందం రాక‌ పటాన్ చెరువు , ప్రజాతంత్ర, జూలై  7: పాశమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు దాటినా  ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్‌ ఇం‌కా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి…

తల్లులూ.. పిల్లల పేరుతో మొక్క నాటండి

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: వనమే మనం.. మనమే వనం అని పెద్దలు చెప్పారు.. వనాల్ని కాపాడుకోవాల్పిన బాధ్యత అందిరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం-…

42% బీసీ రిజర్వేషన్ బిల్లులు చట్టబద్ధత లేకుండా అమలు ఎలా సాధ్యం?

Vakulabharanam

రాష్ట్ర బీసీ ప్రతినిధుల మహాసభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింద‌ని, ఆ హామీ ఇంకా అమలు కాకముందే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపే ప్రయత్నం చేయడం బీసీలకు మోసం చేసినట్లే అవుతుంద‌ని తెలంగాణ…

యాదగిరి గుట్ట లో  తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు…

స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు… యాదగిరిగుట్ట,  ప్రజాతంత్ర, జులై 6:ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద…