Category ముఖ్యాంశాలు

Suravaram funerals: గొప్ప నాయ‌కుడిని కోల్పోయాం: రేవంత్ రెడ్డి

– అధికార లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు – ఆదేశాలు జారీ చేసిన ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ…

25‌న రాష్ట్ర‌ కేబినేట్‌ ‌భేటీ

Cabinet Meeting

బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ  కాళేశ్వరం నివేదికపైనా చర్చించే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశం (TG Cabinet Meeting) సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం…

Andole | సింగూరును టూరిస్ట్ హ‌బ్‌గా మారుస్తాం

Andole

బుదేరా క‌ళాశాల‌ను రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతాం  మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ అందోల్‌, ప్ర‌జాతంత్ర‌ : అందోల్ (Andole)నియోజకవర్గం లోని మునిపల్లి మండలం బుదేరా లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్ల‌డించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  పి.…

మ‌హిళా పోలీసుల సంక్షేమంపై శ్ర‌ద్ధ‌

– స‌మ‌స్య‌ల‌ను నివేదిస్తే త‌క్ష‌ణ‌మే స్పందిస్తాం – శాంతిభ‌ద్ర‌త‌ల్లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌ -డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ please subscribe our channel youtube.com/@prajatantra-news మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం…

పల్లెల్లో  ప్రారంభమైన “పనుల జాతర – 2025″

*గ్రామాల్లో వేడుకల‌ను త‌ల‌పించిన‌ ప్రారంభోత్సవాలు *ఉత్సాహంగా పనుల జాతరలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు *మహబూబాబాద్ జిల్లాలో పనుల జాతరను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క *పనుల జాతరలో పాల్గొన్న శాసన సభాపతి డా. గడ్డం ప్రసాద్, మంత్రులు దామోద‌ర, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ తదితరులు…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

వొచ్చే జ‌న‌వ‌రికి యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ జాతికి అంకితం

– కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ – డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌   వొచ్చే జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. 2022 అక్టోబర్ లో…

కాళేశ్వరం నివేదిక పై మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు : హైకోర్టు 

వెబ్సైట్ లో   కాళేశ్వరం పై  కమిషన్ సంక్షిప్త  నివేదిక అప్లోడ్ చేసి ఉంటే అది తప్పు.. వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు అని హైకోర్టు పేర్కొంది.   ప్రభుత్వానికి, కమిషన్ కు   మూడు వారాల్లో గా కౌంటర్ దాఖలు చేయాలనీ  నోటీసులు ఇస్తూ  ఆ తర్వాత వారంలో రిప్లై…

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

Urea Supply

నెల రోజులుగా క్యూల్లో రైతుల అనేక అవస్థలు  ధర్నాలు, రాస్తా రోకోలు, తొక్కిసలాటలో రైతుల గాయాలు  యూరియా సరఫరాపై పలు పార్టీల నేతల పరస్పర ఆరోపణలు మహబూబాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్​ 21 : త‌మ‌కు స‌రిప‌డా యూరియా సరఫరా (Urea Supply)  చేయాలని నెల రోజులుగా కోరుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు…