Category ముఖ్యాంశాలు

యాదాద్రిలోభారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..

జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు…యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 :యాదగిరిగుట్ట మండలం, చొల్లేరు గ్రామములొ భారీ వర్షాల కారణంగా వాగులు వంకలలో వర్షం నీరు భారీగా ప్రవహిస్తుండడంతో చోలేరు రోడ్డు మీదుగా నిరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తమైన అధికారులు రోడ్డుకు ఇరువైపులా బార్…

TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా  వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి,…

ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..

Kamareddy Weather Alert

కామారెడ్డి, ప్రజాతంత్ర : రాష్ట్రంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ (Kamareddy Weather Alert) గా ఉంద‌ని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని…

ఛత్తీస్‌గఢ్ ,మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్

  భద్రాచలం,ప్రజాతంత్ర, ఆగస్ట్ 27:నలుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పురుషుడుతో పాటు ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.గడ్చిరోలి-నారాయణ్‌పూర్ సరిహద్దులో 8 గంటలుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ సంఘటనస్థలి నుండి భారీగా ఆయుధాలతో పాటు మృత దేహాలు భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ లో C-60 మరియు CRPF భద్రతా…

నీట మునిగిన కామారెడ్డి..

Kamareddy

కామారెడ్డి, ప్రజాతంత్ర : ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మ‌త్త‌డి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్ర‌హిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. కాగా కామారెడ్డి (kamareddy) జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది.…

అధికారులూ.. అప్ర‌మ‌త్తంగా ఉండండి

పాత ఇళ్ల ఖాలీ చేయించండి..  వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల (Telangana Rains) నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పాత‌బ‌డిన‌ ఇళ్ల‌లో ఉన్న…

కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం 

మునిగిన గ్రామాలు  పొంగిపొర్లుతున్న వాగులు  కొట్టుకుపోయిన రహదారులు ..రైల్వే ట్రాక్ లు  కామారెడ్డి జిల్లాలో బుధవారం  కురిసిన భారీ వర్షాలు వినాయక చవితి పండుగ పూట  తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.  తిమ్మారెడ్డి వద్ద కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారు ప్రాణాలను కాపాడుకునేందుకు…

త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ

– దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం – ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ ఒక్కో హామీ అమలు – సిరిసిల్లలో నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల చెక్కుల పంపిణీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల…

ఎలక్ట్రిక్‌ ‌వాహనరంగంలోకి మారుతి

– తొలి ఇవి- విటారా ఉత్పత్తి ప్రారంభం – వంద దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తులు – గుజరాత్‌ ‌హన్సల్‌పూర్‌ ‌ప్లాంట్‌లో ప్రారంభించిన ప్రధాని మోదీ గాంధీనగర్‌,ఆగస్ట్26: ‌భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్‌ ‌కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి.…