Category ముఖ్యాంశాలు

ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధ‌మే

– ఎరువుల కొర‌తపై గన్‌ పార్క్‌ వద్ద బీఆర్ఎస్‌  వినూత్న నిర‌సన – అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి –  ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్‌  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్‌ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర…

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు       

 – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ            భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు త్రొక్కుతుంది. శుక్రవారం సాయంత్రానికి 44 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరుకుంది. ఇది మరింత పెరిగా అవకాశం…

ఆర్థిక దుష్ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్‌

– ఈ వాద‌న త‌ప్ప‌ని తేల్చిన కాగ్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29:  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్…

మూసీ న‌ది ఉగ్ర‌రూపం

– జాతీయ ర‌హ‌దారిపై కొన‌సాగుతున్న ట్రాఫిక్ జామ్‌ – కాళేశ్వ‌రం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం – ఐదుగురిని ర‌క్షించిన స‌హాయ‌క సిబ్బంది ఉత్త‌ర తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టినా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. హైద‌రాబాద్‌లో జంట జ‌లాశ‌యాల‌కు పెద్ద ఎత్తున నీరు చేరుతుండ‌టంతో గేట్లు ఎత్తి మూసీ న‌దిలోకి వ‌దిలారు. ఫ‌లితంగా మూసారంబాగ్…

కాళేశ్వరంపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇస్తాం

– అనుమతి కోరుతూ స్పీకర్‌కు బిఆర్‌ఎస్‌ ‌వినతిపత్రం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: అసెంబ్లీలో శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ‌ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌విప్‌ ‌కేపీ వివేకానంద,…

విద్యా సంస్థల్లో ఇక ఫేషియల్‌ రికగ్నిషన్‌

– బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి – ఒకే విభాగం కిందకు విద్యా శాఖ పరిధిలోని నిర్మాణాలు – గ్రీన్‌ ఛానల్‌లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన…

సభలు సజావుగా జరిగేలా చూడాలి

– అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలి – ఉన్నతాధికారులతో స్పీకర్‌ గడ్డం సమావేశం – రేపటినుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి(Assembly, Council) సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో…

శభాష్‌ సీతక్క..

– జోరు వానలోనూ ముంపు ప్రాంతాల పరిశీలన – ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్‌ – సహాయక చర్యలపై అధికారులకు కీలక సూచనలు – మంత్రి చొరవను మెచ్చుకుంటున్న కామారెడ్డి ప్రజలు కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాలు కురుస్తున్న వేళ వెరవకుండా ప్రజలతోపాటు నిలబడి వారి బాధలు పంచుకునేందుకు కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి…

సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈమేరకు మరో ఏడు నెలలు అంటే 2026 మార్చి 31వరకు…