Category ముఖ్యాంశాలు

పోస్ట‌ల్ శాఖ‌పై ట్రంప్ సుంకాల ప్ర‌భావం

– అమెరికాకు కన్‌సైన్‌మెంట్ల నిలిపివేత న్యూదిల్లీ, ఆగస్ట్ 23: అమెరికాకు అన్నిరకాల పోస్టల్‌ ‌సేవలను భారత్‌ ‌నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలికమేనని పోస్టల్‌ ‌విభాగం వెల్లడించింది. కొన్ని మినహాయింపులతో భారత్‌ అమెరికాకు తమ పోస్టల్‌ ‌సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌పై పలు రకాల సుంకాల విధింపుల ఆదేశాలను అమెరికా ఈ నెల 29వ తేదీ నుంచి…

స్పీకర్‌ ‌నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ

– ఏం జరుగుతుందోనని  రాజకీయంగా చర్చ – ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:  ‌సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్‌ ‌నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది.  స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష…

మీకు సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనకండి

‌- ట్రంప్‌ ‌సుంకాలపై జైశంకర్‌ ‌ఘాటు వ్యాఖ్యలు – న్యూదిల్లీ సదస్సులో పాక్‌, అమెరికాల బంధంపైనా కామెంట్స్ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 23: ‌రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.‌జైశంకర్‌ ‌ఘాటుగా స్పందించారు. భారత్‌ ‌నుంచి చమురు, రిఫైన్డ్…

‘Hydra’: వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం

– హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు – తమ సంస్థపై ప్రజలకు మరింత స్పష్టత రావాలి -‘మీట్‌ ది ప్రెస్‌’లో కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23 : హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. హైడ్రా…

మేఘాలయలో ‘డోనర్‌’ ప్రాజెక్టుల పురోగతి భేష్‌

– పర్వత ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుండటం సంతోషం – రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై కేంద్ర మంత్రి బండి సమీక్ష షిల్లాంగ్‌, ఆగస్టు 23: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో ఐఐఎం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం, ఐటీ పార్క్‌లను కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్‌ ఓ ‌మంచి డెస్టినేషన్‌

– ఓపెన్‌ ఏఐ ‌సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌కి కెటిఆర్‌ ఆఫర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 23: ఓపెన్‌ ఏఐ ‌తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ’ఎక్స్’ ‌వేదికగా కోరారు. ఇటీవల ఆ కంపెనీ సీఈవో శామ్‌ అల్ట్‌మన్‌ ‌భారత్‌లో కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్‌లో ఇక్కడ పర్యటిస్తామన్నారు. ఈక్రమంలో…

సురవరం పార్థివ దేహానికి రాజా నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు శనివారం నివాళులర్పించారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర…

Handloom weavers :సిరిసిల్ల చేనేతల సమ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

KTR

-ప్ర‌భుత్వానికి కె.టి.ఆర్‌. లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  23: సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు(handloom weavers) ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం సుకోవాలని  సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను…

Musi : మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు

– నీటి వనరుల పరిరక్షణలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ – ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది – ఐటీపీఐ సౌత్‌ జోన్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలనే అడ్డుపడుతుండడం సాధారణమని, మూసీ (Musi river) విషయంలోనూ ఇదే జరుగుతోందని ఐటీ,…