Category ముఖ్యాంశాలు

గవర్నర్లకు విచక్షణాధికారం

– ఆర్థిక బిల్లులును కూడా అడ్డుకోవచ్చు – ఇది సమస్యాత్మ అంశమని ‘సుప్రీమ్‌’ అభిప్రాయం న్యూదిల్లీ, ఆగస్ట్ 26: ‌గవర్నర్‌ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్‌ 200 ‌ప్రకారం బిల్లులను ఆపే అధికారం  గవర్నర్‌కు ఉంటే.. మనీ బిల్లులను ఆపే అధికారం కూడా గవర్నర్‌కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ అంశం…

‘ఇందిర మహిళా శక్తి’తో నేతన్నలకు మహర్దశ

– ఏడాదంతా వారికి పని కల్పిస్తున్న ప్రజాప్రభుత్వం -ౖ నేతన్న పొదుపు, నేతన్న భద్రత పథకాల చెక్కుల పంపిణీ – సిరిసిల్లలో మంత్రి తుమ్మల సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఇందిర మహిళా శక్తి పథకంతో ప్రజా ప్రభుత్వంలో నేతన్నలకు మహర్దశ పట్టిందని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్లలో…

కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావడం కల్ల

Bandi Sanjay

– ఇచ్చిన హామీలు నిలుపుకోలేక నానా తంటాలు – వోట్‌ ‌చోరీ అంటూ ప్రజలను అవమానిస్తున్న కాంగ్రెస్‌ – మాది నిజంగానే దేవుళ్ల పార్టీ – పిసిసి చీఫ్‌ ‌వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి కౌంటర్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: ‌కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి వొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి…

రాహుల్‌ ఓటర్‌ అధికార్‌ యాత్రలో సీఎం రేవంత్‌

సుపౌల్‌, ఆగస్టు 26: బీహార్‌ రాష్ట్రం సుపౌల్‌లో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్ర చేపట్టగా ఆయనతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోదరుడు రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొంటున్న ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌…

మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక

రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ ప్రభావితం కానుంది. తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే నీలి రంగులో గుర్తించిన జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచే ఎరుపు జిల్లాల్లో విస్తృత వర్షపాతం నమోదుకానుంది. కొన్ని ప్రాంతాల్లో 80…

మోసం చేయ‌డంలో ఇద్దరూ ఇద్ద‌రే

– ఉద్యోగాల పేరుతో టోపీ పెట్టిన మోదీ, రేవంత్‌ -‌ హామీలు నెరవేర్చకుండా మభ్యపెడుతున్న సీఎం – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్25: ‌దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ, తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలని సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని బీఆర్‌ఎస్‌…

కోదండరామ్‌పై మొసలి కన్నీరు

– దమ్ముంటే ఆయనను సీఎం చేయాలి – ఉస్మానియాకు రూ.వేయి కోట్లు ప్రకటించాలి – బీఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్‌ రెడ్డి సొల్లు పురాణం మాట్లాడారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోదండరాం పట్ల రేవంత్‌…

jobs: ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్‌ ‌మోసం

– నిలదీస్తారనే భయంతో విద్యార్థుల అరెస్ట్ ‌- సిఎం ఓయూ పర్యటనపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు.  విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ…

OU : తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ

– కోదండరాం సర్‌కు మళ్లీ ఎమ్మెల్సీ ఇస్తా – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – వర్సిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అని, తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని (twins) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి…