Category ముఖ్యాంశాలు

హంగ్‌ ‌మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్రాలు

– చైర్మన్ పదవుల్లో స్వతంత్రులు – కొన్ని మున్సిపాలిటీల్లో వీరే కింగ్ మేకర్లు – 11చోట్ల ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు వాయిదా – కాంగ్రెస్ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని విపక్షాల ధ్వజం – బద్ధశత్రువుల మధ్య కుదిరిన‌స్నేహం                            …

రేవంత్.. మీ ఆట నేను ముగిస్తా

– కంటికి కనిపించని కుట్రలెన్నో చేశారు – బండి రాజకీయం ముందు అవి పటాపంచలు – కొందరు ఇది రాజకీయం అని హేళన చేశారు – మీ మధ్య జరిగిన చీకటి ఒప్పందాలేమిటి? – 6 గ్యారంటీల అమలుపై పోరాడుతూనే ఉంటాం – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: కరీంనగర్…

కొత్తగూడెంలో సీపీఐకి మేయర్ పదవి

– కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి – ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరు – ఎక్స్ అఫీషియో స‌భ్యులుగా ఆర్ఆర్ఆర్, కూనంనేని కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా 20వ డివిజన్‌కు చెందిన సీపీఐ కార్పొరేటర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ సిరిపురపు…

నిజామాబాద్‌ ‌మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌కే

– ఎంఐఎం ‌మద్దతుకుతోడు ఎక్స్ అఫీషియోల బలం – మేయర్‌గా ఎన్నికైన ఉమారాణి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: నిజామాబాద్‌ ‌నగర మేయర్‌ ‌పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. మేయర్‌ ‌పీఠాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణిని కాంగ్రెస్‌ ‌అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు…

విపక్షాల నోళ్లు మూతప‌డ్డాయ్‌

– ప్రభుత్వంపై ప్రజలు అచంచల విశ్వాసం చూపారు – ఈ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ – పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై…

కాంగ్రెస్ లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు ఆదివారం  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వారికి…

మంత్రులకు సీఎం అభినందనలు

– ముగిసిన ఇష్టాగోష్ఠి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

ఖ‌మ్మం జిల్లాలో జోరుగా క్యాంప్ రాజ‌కీయాలు

– ఛైర్ ప‌ర్స‌న్‌ల ఎన్నిక‌పై ఉత్కంఠ‌ – కొత్త‌గూడెంలో ర‌స‌ప‌ట్టు రాజ‌కీయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 :  ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు పురపాలికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఈ నెల 16న ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది. ఆ పార్టీ అభ్యర్థులే ఛైర్మెన్ లు గా  ఎన్నికవనున్నారు. ఖమ్మం జిల్లా…

మున్సిపల్ పోరులో పొంగులేటి ఛాంపియన్

– 10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం – 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు – ఉమ్మడి ఖమ్మం, వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్…