Category ముఖ్యాంశాలు

ఉచిత ప్రయాణాలతో మహిళలకు రూ.6680 కోట్లు ఆదా

మహాలక్ష్మి సంబురాలలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు అయిందని, రూ.6,680 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.…

ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

ప్రాథమిక చర్యలు ప్రారంభించిన ఎన్నికల సంఘం న్యూదిల్లీ, జులై 23: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ రాజీనామా చేసిన విషయం గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈనెల 22న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించే బాధ్యత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌…

పాడి పంట‌ల వృద్ధికి ప‌టిష్ట చ‌ర్య‌లు

Thummala Nageshwar Rao

విజ‌య డైరీకి ఆధునికీక‌ర‌ణ‌ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పాడి పంటలను ప్రోత్సహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు…

బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌, ‌బీజేపీల మోకాలడ్డు: ఎమ్మెల్సీ కవిత ఆరోప‌ణ‌

బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా జాతీయ పార్టీలైన‌ కాంగ్రెస్‌, ‌బీజేపీ లు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్‌లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి…

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా  కేసీఆర్ కిట్ల పంపిణీ

  *కేసీఆర్ కు మంచి పేరు వొస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదు* *కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో  ప్రసవాలు పెరిగాయి కెసిఆర్ కు మంచి పేరు వొస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కెసిఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. బీఆర్ఎస్ హయాంలో…

బీసీ రిజర్వేషన్లపై త‌గ్గేదే లేదు

– ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం – అవసరమైతే న్యాయపోరాటం – కేంద్రం దీన్ని త‌క్ష‌ణం ఆమోదించాలి – రామచంద్రరావు లీగల్‌ ‌నోటీసులకు బెద‌రం – మీడియాతో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు వొస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన…

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి

– పేద‌వారికి స‌మ‌స్య‌లు రాకూడ‌దు – ల‌బ్దిదారుల‌కు ఉచిత ఇసుక ఇవ్వాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌ని రాష్ట్ర రెవెన్యూ ,…

బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసంపై చర్చ

  బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ మోసం – ఆర్డినెన్స్ పేరుతో కొత్త మోసం – బీసీల సంఖ్య‌ను త‌గ్గించి చూపారు – బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మోసపూరిత వైఖరినే  అనుసరిస్తున్న‌దని బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది. కుల గణన నుండి ప్రారంభించి, ప్రస్తుత ప్రభుత్వం…

ఆడ‌బిడ్డ‌ల ఆత్మ గౌర‌వానికి పెద్ద‌పీట‌

– చిత్త‌శుద్ధితో సంక్షేమ ప‌థ‌కాలు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తోంది. వారు సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సగర్వంగా తలెత్తుకొని జీవించేలా అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…