Category ముఖ్యాంశాలు

సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

– పరువు నష్టం దావా కేసు విచారణకు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రేవంత్‌పై టీ-బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన…

పాల సరఫరాలో లోపంపై సీరియస్‌

– అంగన్వాడీలకు గుడ్ల సరఫరాలో కలర్‌ కోడిరగ్‌ – మహిళల భద్రతపై త్వరలో సదస్సు – మహిళా, శిశు సంక్షేమంపై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో ఆలస్యం, ఇతర లోపాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.…

మహిళా సమాఖ్యచే ఆదర్శంగా నడుస్తున్న పెట్రోల్ బంక్ 

*దేశంలో మహిళా సమాఖ్య చే నడుపబడుతున్న మొదటి పెట్రోల్ బంక్ గా గుర్తింపు * నారాయణపేట లో    6 నెలల్లో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిన మహిళా సమాఖ్య రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నది. ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు,అల్లికలు…

వరద నీటిలో నిలిచిపోయిన బస్సు

*వరద నీటిలో నిలిచిపోయిన బస్సు ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్* వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరుకోవడంతో బస్సు ఒక్కసారిగా ఈ నీటిలో బస్సు వరద నీటిలో చిక్కి నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న ఇంతేజార్…

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 07 : సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు ఆలయ అధికారులు… తిరిగి రేపు ఉదయం 3.30 కి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహించి నిత్యకైంకర్యాలు చేసి భక్తులను యధావిధిగా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు..

ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలు

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు…

సనాతన హిందూ ధర్మం .. విశ్వ మానవాళికి మార్గదర్శకం

శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు భాగ్యనగరంలో ముగిసిన  చాతుర్మాస్య దీక్ష స్వామీజీకి వీడ్కోలు పలికిన భక్తులు  సమాజం వక్రమార్గంలో వెళ్లడానికి.. యువత చెడు మార్గంలో పయనించడానికి సమున్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించక పోవడమేనని శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈర్ష్య…

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శనివారం భేటీ అయ్యారు. జపాన్‌, చైనా దేశాల పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగొచ్చిసిన ప్రధాని మోదీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్‌జిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు జరిగిన షాంఘై సహకార…

405 మిలియ‌న్ల మ‌హిళ‌లు డిజిట‌ల్ ప్ర‌పంచానికి దూరం

– దేశంలో 75% మ‌హిళ‌ల వ‌ద్దనే మొబైల్ ఫోన్లు – పురుషుల‌తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% త‌క్కువ‌ – మ‌హిళ‌ల అభివృద్ధికి ఆటంకిగా వెనుక‌బాటుత‌నం – వ‌రంగ‌ల్ ఎంపీ డాక్ట‌ర్‌ క‌డియం కావ్య‌ ప‌నాజి, సెప్టెంబ‌ర్ 6: చిన్న ,మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్…