Category ముఖ్యాంశాలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం

–  622 మంది మృత్యువాత – 1500 మంది  క్షతగాత్రులు కాబూల్‌,  సెప్టెంబర్ 01: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ ‌సరిహద్దులోని కునార్‌ ‌ప్రావిన్స్‌లో రిక్టర్‌ ‌స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ ‌వెల్లడించింది.…

‘కాళేశ్వరం’ అవినీతికి బిఆర్‌ఎస్‌దే బాధ్యత

Bandi Sanjay

– సిబిఐ విచారణకు బిజెపి ముందు నుంచే డిమాండ్‌ – ఆలస్యంగా అయినా స్పందించిన ప్రభుత్వం ~ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య – 22 నెలల పాటు నిర్లక్ష్యం చేశారన్న ఎంపీ లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి బిఆర్‌ఎస్‌ ‌బాధ్యత వహించాలని బిజెపినేత కేంద్రమంత్రి బండిసంజయ్‌ ‌తెలిపారు. కాళేశ్వరంపై బిజెపి వైఖరే నిజమని…

ప్రమాదంలో భారత ఎన్నికల ప్రక్రియ

– ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ- – నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు – రాసింది నేనే.. తీర్పు ఇచ్చిన‌ది సుప్రీంకోర్టు : జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌భారతదేశంలో ఎన్నికల పక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ…

అంత‌ర్జాతీయ స్థాయికి ప‌ర్యాట‌క రంగం

– వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ.15వేల కోట్ల పెట్టుబడుల ల‌క్ష్యం –  ఘ‌నంగా బ‌తుక‌మ్మ పండుగ వేడుక‌లు – 9రోజుల పాటు 9 వేడుక‌లు – 21న వ‌రంగ‌ల్ వేయిస్తంభాల గుడివ‌ద్ద ఈవెంట్ ప్రారంభం – విమానాల్లో కూడా ప్ర‌చారం – మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ…

బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు

– పోస్టర్‌ ‌విడుదల చేసిన మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌బతుకమ్మ పండుగను అంతర్జాతీయస్థాలిలో గుర్తింపు దక్కేలా, గిన్నిస్‌ ‌రికార్డు చోటుచేసుకునేలా గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి జూపల్లి తెలిపారు. ఈనెల 21 నుంచి 30 వరకు…

‘స్థానికత’పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

– 9నుంచి 12 తరగతులు చదివితేనే లోకల్‌గా పరిగణింపు – సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌1: ‌స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ ‌సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఒ.ను సమర్థించింది. గతంలో…

వారిద్దరి వల్లే కేసీఆర్‌పై నింద

– తమ తండ్రి పరువు పోతే మాకే బాధ – హరీష్‌, సంతోషలపై ఎమ్మెల్సీ కవిత హాట్‌ కామెంట్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని తెలంగాణ జాృగతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు,…

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలి

– ఆయన గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది – ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలుగు వారందరం ఒక తాటిపైకి వచ్చి ‘ఇండి’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, వివిగిరి, పీవీ…

రెవెన్యూ, స్టాంప్స్‌, సర్వే శాఖలకు ఒకే సాఫ్ట్‌వేర్‌

– త్వరలో 408 నక్షా లేని గ్రామాల్లో రీ సర్వే – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలందించడానికి వీలుగా అవినాభావ సంబంధమున్న రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌,…