Category ముఖ్యాంశాలు

మీ సంతోషమే మా సంతోషం

– బెండాలపాడులో సీఎం రేవంత్‌ – గిరిజనులచే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మీ అందరి ముఖంలో సంతోషం కనిపిస్తోంది.. మీ సంతోషమే మా సంతోషం.. మీ అందరికీ మంచి చేయాలని మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇండ్లు కట్టించారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం…

ప్రజలకు తోడుగా ఉంటా

– మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు – కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: తాను ప్రజల వెంట మాత్రమే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యుడిని కూడా కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు.…

సకల సౌకర్యాలతో మహా మేడారం

– జాతర సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం – మాస్టర్‌ ప్లాన్‌ అమలు, భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం – సమ్మక్క-సారలమ్మల త్యాగ నిరతికి తగిన వేడుకగా నిర్వహిస్తాం – ఏర్పాట్లు, మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా…

పార్టీకి, ఎమ్మెల్పీ పదవికి గుడ్‌బై

– నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనించండి – నిజాలు మాట్లాడితే నిందలా? – పోరాటాలు చేస్తే పార్టీ వ్యతిరేక పనులంటారా? – విలేకరుల సమావేశంలో కేవిత ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3: తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు…

నెరవేరబోతున్న గిరిజ‌నుల‌ సొంతింటి కల

– బెండలపాడులో రేపు చారిత్రక ఘట్టం – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ…

అప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం

– 1400మంది మృతి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 2: అఫ్గనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవిచంది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చి భూకంపంతో ఇప్పటికే చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదాన్ని మరువకముందే మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ భూకంపాలపై అంతర్జాతీయ…

వై.ఎస్‌-కేవీపీ స్నేహం ఆద‌ర్శ‌ ప్రాయం

– వ్య‌వ‌సాయాన్ని పండుగ‌గా మార్చ‌డానికి కృషిచేశారు – ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌, ఆరోగ్య‌శ్రీ‌ల‌కు పేటెంట్ వైఎస్‌ఆర్‌ – ఉచిత క‌రెంట్ అంటే వై.ఎస్‌. గుర్తుకు వ‌స్తారు – రాజశేఖర్ రెడ్డి అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు మిత్రులు గా వస్తారు..అధికారం పోయాక మాయం అవుతారు.…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు

– ఆందోళన వాయిదా వేసుకున్న ఉద్యోగులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 02: ‌సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈనెల 8న విధివిధానాలు ఖరారు చేసి, త్వరలో హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ హా ఇచ్చింది. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని…

ఉచిత కరెంటు పేటెంట్‌ వైఎస్‌ది

– ఆయన ఆలోచనలు, కాంగ్రెస్‌ భావజాలాన్ని అమలు చేస్తున్నాం – వైఎస్సార్‌ స్మారక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్‌ బావజాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం…