Category ముఖ్యాంశాలు

ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్

– సీఎం రేవంత్ ప్రతిపాదన – గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిగ్యూటివ్‌లతో భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: జీవ విజ్ఞాన రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎన్నో లైఫ్…

19న దిల్లీకి సిఎం రేవంత్‌ ‌బృందం

– కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో భేటీకి పిలుపు – కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ‌బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ  అగ్ర నాయకత్వం…

క్యాతన్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత

– బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌బాహాబాహీ – పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు మంచిర్యాల, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్‌ ‌కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, ‌సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులు వచ్చారు.…

ప్రపంచ త‌యారీ కేంద్రంగాహైదరాబాద్

– నాణ్యమైన విద్యాసంస్థలకు నెలవుగా నగరం – జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు – రెండేళ్లుగా స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళుతున్నాం – బయో ఏషియా సదస్సు ప్రారంభంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు..…

ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే

– కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు – బిజెపి మత రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టారు – సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు – బిఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి – జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పతాకమే – నిజామాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

అధికారం కోసం ఇంత దిగ‌జారాలా?

– ఢిల్లీలో ఫైట్స్.. గ‌ల్లీల్లో ఫ్రండ్స్ – రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న ముఖ్య‌మంత్రి – బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16:  గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్ కి బీ టీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని, ఆ రెండు…

కాంగ్రెస్ గూండా రాజ్యం

– పోలీసుల అండ‌తో కిడ్నాప్‌లు – ప్ర‌జా తీర్పును ప్ర‌భుత్వం గౌర‌వించాలి – ఛైర్మ‌న్ల ఎన్నిక‌లో మంత్రుల  ప్ర‌మేయం – కేటీఆర్ ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16: వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలను బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు…

రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం వివక్ష

– పొలిటికల్ సైన్స్ జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం కాళోజీ జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, వివక్ష వహిస్తున్నదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో పాపులిస్ట్ పాలసీస్ ఇన్…

న‌లుగురు మంత్రులున్నా ఫ‌లితం లేదు

– చేజారిన క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌ – అతి విశ్వాస‌మే కొంప ముంచిందా? – క‌రీంన‌గ‌ర్‌లో బ‌లం లేని పొన్నం ప్ర‌భాక‌ర్‌ – ఫ‌లించిన బండి సంజ‌య్ చాణ‌క్యం (ప్ర‌జాతంత్ర‌, క‌రీంన‌గ‌ర్‌) కరీంనగర్ నగరపాలక సంస్థ (ఎంసీకే) ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 66 డివిజన్లు ఉన్న ఈ కీలకమైన…