Category ముఖ్యాంశాలు

యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు

– ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లోకి అటవీ, పోలీసు అధికారులు వెళ్లొద్దు – మహిళా సంఘాలతో జిల్లాల్లో చేప పిల్లల పెంపకం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 27: వరద పరిస్థితులు.. అప్రమత్తత, ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

పేదల సంక్షేమానికే ప్రాధాన్యం

– ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి దేవరకొండ, ప్రజాతంత్ర, జులై 27: గత ప్రభుత్వ హయాంలో పేదల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారుని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి…

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభాండాలు

– రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం గద్వాల, ప్రజాతంత్ర, జులై 27: గద్వాల ప్రజలతో తనకు విశేషమైన అనుబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం గద్వాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గద్వాల కాటన్‌ సీడ్‌ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోందని, కానీ ఇక్కడి…

భారత సైనిక వ్యవస్థ మరింత పటిష్టం

భవిష్యత్‌ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడి న్యూదిల్లీ, జూల ై26: పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత…

పొన్నంతో కలిసి పనిచేస్తా

-నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం -ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు – హుస్నాబాద్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం – సర్కార్‌ బడుల్లో సైకిల్‌ను బహుమతిగా ఇస్తా – హుస్నాబాద్‌లో సైకిళ్ల పంపిణీలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో తాను…

విద్యారంగంలో సమూల మార్పు కోసం కృషి

సకల భావజాల మదనమే నిజమైన యూనివర్సిటీ ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవం డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం జరిగిన ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత…

గోదావ‌రి నీళ్ల‌ను ఆంధ్ర‌కు అప్ప‌గిస్తున్నారు

– మిగులు జ‌లాల‌పై ప్ర‌భుత్వం నోరు విప్పాలి – తెలంగాణ వాటా ఎంతో స్ప‌ష్టం చేయాలి – ఫోన్ ట్యాపింగ్ అంటూ కుట్ర‌లు -బీఆర్ ఎస్‌వీ స‌ద‌స్సులో కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రను చంద్రబాబు,  రేవంత్ రెడ్డి అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్…

బీజాపూర్‌ ‌జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

 – నలుగురు మావోయిస్టులు మృతి – ఆపరేషన్‌ని ధ్రువీకరించిన బీజాపూర్‌ ‌జిల్లా పోలీసులు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 26 : ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఇప్పటివరకు 4గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే శనివారం నాడు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌…

బనకచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు

Urea shortage

– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు – కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం – బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…