Category ముఖ్యాంశాలు

గ్రూప్‌-1 మెరిట్‌ లిస్ట్‌ రద్దు చేయాలి

– హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ మెరిట్‌ లిస్ట్‌ను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్‌ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం అభ్యర్థుల వాదనలతో…

కాళోజీకి సీఎం పుష్పాంజలి

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం దిల్లీ వెళ్లారు. అక్కడి తన అధికార నివాసంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీలు మ‌ల్లు ర‌వి, రేణుకా చౌద‌రి,…

తెలంగాణపై మరోసారి  అల్పపీడనం ప్రభావం 

బెంగాల్‌ ఖాతంలో (Bay of Bengal) సెప్టెంబర్‌ 11 లేదా 12న కొత్త అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్‌ 9 నుంచే తెలంగాణలో విస్తృతంగా వర్షాలు మొదలవుతాయని, ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన…

హైద‌రాబాద్‌కు గోదావ‌రి జ‌లాలు

– ఎల్లంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం – ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కానే కాదు – మూసీ ప్రక్షాళనన చేపట్టి తీరుతాం – తుమ్మిడిహ‌ట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లను నిర్మిస్తాం – సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8: ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం…

వాణిజ్య‌ ప‌న్నులు, మైనింగ్ శాఖల్లో ఆదాయం పెరుగుద‌ల‌

– ఆదాయంలో వెనుక‌బ‌డ్డ మిగిలిన శాఖ‌లు – డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8:  కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం ఆదాయంమెరుగైన‌ప్ప‌టికీ,  ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తున్న‌దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

ఉపరాష్ట్ర పతి ఎన్నిక బహిష్కరిస్తున్నాం : బిఆర్ఎస్ 

యూరియా కొరతపై 20 రోజుల క్రితం మేము హెచ్చరించి అప్రమత్తం చేసినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె టి రామారావు అన్నారు.. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిర్ణయాన్ని 71 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున తీసుకున్నాం అని…

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరిస్తాం

– సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల‌ ప్రతిపాదనలు – పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల‌కు ప్రాధాన్యత -హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 8:  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం

– రూ.94ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులో రూ.ల‌క్ష‌ కోట్ల న‌ష్టం ఏంటి? – కాంగ్రెస్ నేత‌లు ముక్కు నేల‌కు రాయాలి – ప్రాణ‌హిత‌కు, కాళేశ్వ‌రంకు చాలా తేడా వుంది – మూడు పిల్ల‌ర్ల‌ను బాగుచేస్తామ‌న్న ఎల్‌.అండ్‌.టి. – అయినా ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి – రూ.1.5ల‌క్ష‌ల కోట్ల‌ను వంతుల‌వారీగా దండుకునే కుట్ర‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

నగరానికి తాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దే

– తామే ఏదో చేసినట్లు కొందరు నమ్మించారు – నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు – గండిపేట వద్ద గోదావరి ఫేజ్‌ 2, 3కి శంకుస్థాపన – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ముఖ్యమంత్రి…