Category ముఖ్యాంశాలు

ఆయుర్వేదానికి పెరిగిన ప్రాధాన్యత 

– ప్రాచీన వైద్య విధానాన్ని కాపాడుకోవాలి – వైద్య రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న భారత్‌ – బ‌హుళ‌జాతి అల్లోప‌తి కంపెనీల కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి – నేషనల్‌ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: ఆయుర్వేదం మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదు.. భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్‌, ఫిజికల్‌…

ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్

– సీఎఫ్ ఓలు గోల్ కీప‌ర్స్ వంటివారు – ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు హైద‌రాబాద్‌ అనుకూలం – డిప్యూటీ సి.ఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 12: హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు అధునాతన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను పునరుద్ధరించాలి

– నాలుగు రోజుల్లో 27,650 మెట్రిక్‌ టన్నుల యూరియా – గత రెండు రోజుల్లో 23 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా – యూరియా సరఫరాపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: రాష్ట్రంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.…

ఎమ్మెల్యేల ‘చోరీ’పై రాహుల్‌ సిగ్గుపడాలి

– జాతీయస్థాయి వోట్‌ చోరీ కంటే తీవ్రమైన నేరం -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల ‘చోరీ’పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాహుల్‌ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న వోట్‌ చోరీ కంటే దారుణమైన…

దక్షిణ భారత కుంభమేలా గా గోదావరి పుష్కరాలు

– గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు – తీరప్రాంత ఆలయాల అభివృద్ధికి తక్షణ చర్యలు – పుష్కరాలపై స‌మీక్షించిన‌ సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌12: ‌గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేలా గా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు…

గొర్రెల స్కామ్‌ ‌కేసులో ఈడీ దూకుడు

– విచారణకు హాజరుకావాలని బాధితులకు నోటీసులు – కోట్లు గోల్‌మాల్‌ ‌జరిగినట్లు గుర్తించిన ఈడీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌గొర్రెల పంపిణీ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో…

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– 10 ‌మంది మావోయిస్టులు మృతి, మ‌రికొంద‌రికి గాయాలు – ఒడిస్సా రాష్ట్ర దళ కార్యదర్శి మోడెం బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు ప్రమోద్‌ ‌మృతి – బస్తర్‌ ‌కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న హిడ్మాకు ఎదురుదెబ్బ – సంఘటన స్థలం వద్ద అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11 : ‌సరిహద్దున ఉన్న…

వోట్‌ ‌చోరీపై అణుబాంబు లాంటి ఆధారాలు

– పునరుద్ఘాటించిన కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ లక్నో, సెప్టెంబర్‌11: ‌వోట్‌ ‌చోరీ గురించి త్వరలో అణుబాంబు లాంటి ఆధారాలు వెల్లడిస్తానని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. బిజెపి వోట్‌ ‌చోరీకి పాల్పడుతున్నదని పునరుద్ఘాటించారు.వోట్‌ ‌చోరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని వెల్లడించానని, భవిష్యత్తులో’ హైడ్రోజన్‌ ‌బాంబ్‌ ‌వంటి ఆధారాలు బయటపెడతానని అన్నారు.తన నియోజకవర్గం రారుబరేలీలో…

రైల్వే పెండింగ్‌ ‌ప్రాజెక్టులు త్వ‌ర‌గా పూర్తి చేయండి

– కొత్త లైన్ల కోసం భూసేకరణకు సిద్దం – భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా ప్రాజెక్టులు – పర్యాట‌క కేంద్రాలను అనుసంధానిస్తూ రైల్వే లైన్లు – శంషాబాద్‌ – అమరావతి మధ్య గ్రీన్‌ ‌కారిడార్‌ -‌రైల్వే అధికారుల సమీక్షలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ‌పెండింగ్‌లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం…