Category ముఖ్యాంశాలు

స‌మాన‌ త్వం సాధ‌న‌ దిశగా కార్యాచరణ

– సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయంపై సీఎం, మంత్రులకు అభినందన – తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతల సమావేశంపై ఎక్స్ ‌వేదికగా ఖర్గే వెల్లడి – కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో రెండు గంటలపాటు సిఎం బృందం భేటీ – మేడారం జాతరపై మంత్రి సీతక్కకు ప్రత్యేక అభినందనలు…

ఉద్య‌మ‌కారుడిపై ఇంత క‌క్ష‌సాధింపా?

– బాల్క‌ సుమ‌న్‌ను విడుద‌ల చేయాలి – బూతులు తిట్టిన బీజేపీ నాయ‌కుల‌పై కేసులుండ‌వు – ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులా? – పోస్టింగ్‌ల కోసం తొత్తులుగా వ్య‌వ‌హ‌రించొద్దు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆదిలాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తోపాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను…

పెండింగ్‌లో 95శాతం హామీలు!

– ఈ సారి బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు జరపాలి – ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం అమలు కాలేదు – రైతుబంధు పెంచనందుకు క్షమాపణలు చెప్పాలి – యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి – ఆరు గ్యారంటీలు అమలు ఏంచేశారు? – వృద్ధులకు రూ.4వేల పింఛను మాటేంటి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్,…

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

– దేవ్‌జీ లక్ష్యంగా కూంబింగ్ – ఐదుగురు మావోయిస్టుల మృతి రాయపూర్, ఫిబ్రవరి 19: ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జ‌ర‌గ‌గా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే…

రాష్ట్ర‌ ముఖ్య నేత‌ల‌తో ఏఐసీసీ అగ్రనేతల భేటీ

– పలు కీలకాంశాలపై చర్చ – మంత్రివర్గ విస్తరణ విషయం చర్చకు రాలేదు – హామీలన్నీ అమలు చేశాకే ఎన్నికలకు : టీపీసీసీ చీఫ్ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: దిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్‌లు గురువారం…

వచ్చే వేసవికి ఉమ్మడి నల్గొండలో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి

– ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం – తెలంగాణలో రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, 18 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది పై వున్న ప్రాజెక్టులన్ని వేగంగా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల,…

ధ‌ర‌ణి దోపిడీపై ఉక్కుపాదం

– తీగ‌లాగితే డొంక క‌దులుతోంది – అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు – కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజ‌ల ఆస్తుల…

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

– యుద్ధప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు – దేశంలోనే మోడల్ గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు – వసతి గృహాలు, గురుకులాల్లో అధికారులు త‌నిఖీలు చేయాలి – లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం – సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

ముస్లింలకు కేసిఆర్ రంజాన్ మాస శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18:  ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందనిఅన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్…