Category ముఖ్యాంశాలు

ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

– కామారెడ్డి ఎమ్మెల్యే పరామర్శకు బయల్దేరుతుండగా.. – ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు బ‌య‌ల్దేరుతున్న‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు…

1,100 ఫైల్స్ దగ్ధం : డేటా రికవరీ కష్టం

– కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్‌ ఎంతో ముఖ్యం – ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రమాదంపై ప్రత్యేక బృందం దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్‌)లో ఈనెల 7న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం 1,100…

కాంగ్రెస్‌ నేత జీవన్‌ ‌రెడ్డికి అస్వస్థత

– హుటాహుటిన నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. ఫుడ్‌ ‌పాయిజన్‌ అయిందని  కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, జీవన్‌ ‌రెడ్డి కొంత‌కాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీలో…

దేవ‌న్న‌పేట మూడు పంపులు బంద్‌!

– గోదావ‌రి ప్ర‌వాహం బాగా వుంది – వ‌రంగ‌ల్ జిల్లా రైతులపై కాంగ్రెస్ వివ‌క్ష‌ – ఏపీకి నీళ్లు వ‌దిలేస్తున్నారు – 12ల‌క్ష‌ల ఎక‌రాల సాగు మాట ఏమైంది? – యాసంగి బోన‌స్ ఇస్తారా? – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 20: దేవాదులలో భాగమైన దేవన్న పేట వద్ద ఉన్న మూడు…

హామీల అమలుకు తగ్గట్లుగా బడ్జెట్‌ ఉండాలి

-‌ వాస్తవాలకు దగ్గరగా నిధుల కేటాయించాలి – అధికారంలోకి వచ్చి 800 రోజులైనా దిక్కులేదు – ఎన్నికల ముందు రాసిచ్చిన బాండ్‌ ‌పేపర్ల గతేమయ్యింది – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, మాజీ…

ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం

– భారత్‌ను ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి – తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధం – దిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 20: యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ…

మే నెలలో పార్టీని ప్రకటిస్తా

– ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం – అధికారంలోకి రావడం ఖాయం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముహూర్తం ఖరారు చేశారు. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని…

దక్షిణ మండల విద్యుత్‌ ‌సంస్థలో అవినీతి

– 8మంది ఇంజనీర్ల సస్పెన్ష‌న్‌ – ప్రభుత్వ సంచలన నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 19: దక్షిణ మండల విద్యుత్‌ ‌సంస్థలో అవినీతి ఆరోపణలపై  ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదిమంది ఇంజినీర్లను సస్పెండ్‌ ‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ ‌విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది.…

భవిష్యత్ తెలంగాణ బీజేపీదే

– పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ బీజేపీలో చేరిక – మేయర్ పీఠం సాధించిన పార్టీ నాయకులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్,…