Category ముఖ్యాంశాలు

రేవంత్ ఏ ప‌నిచేసినా రియ‌ల్ ఎస్టేట్ కుట్ర‌

– మూసీ సుంద‌రీక‌ర‌ణ అవ‌స‌ర‌మే – అందుకోసం ఇళ్ల‌ను కూల‌గొడ‌తామంటే ఒప్పుకోం – హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ య‌త్నించారు – రేవంత్ హ‌యాంలో కూల్చిన ఇళ్లు, కూలిన బ‌తుకులే – గాంధీ విగ్ర‌హం కోసం అపార్ట్ మెంట్‌ను కూల‌గొట్ట‌డం అన్యాయం – అపార్ట్ మెంట్వాసుల‌కు అండ‌గా వుంటాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం

–  క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పంపిన అధికారులు – ఐదు నిమిషాలు దాటితే అనుమ‌తించ‌ని అధికారులు – ఆల‌స్యంతో కొన్నిచోట్ల ప‌రీక్ష రాయ‌లేక‌పోయిన విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఫస్టియర్‌ ‌పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు.…

అరాచకాలను సహించేది లేదు

– మా నేతలను జైలులో పెడితే భయపడబోం – నీకూ అదే గతి పట్టక తప్పదు రేవంత్‌.. – కేటీఆర్ హెచ్చ‌రిక‌ ‌- జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ‌ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: ఆదిలాబాద్‌ ‌జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పరామర్శించారు.…

గణపతి ఆచూకీ కనుగొన్న పోలీసులు

– నేపాల్‌లో ప్రవాసంలో ఉన్నట్లు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కొన్ని దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. కొన్నేళ్లుగా పొరుగునున్న నేపాల్‌లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే గణపతిని…

రెండేళ్లుగా దేవాదుల నుంచి ఒక్క ఎకరా పారలేదు

– నత్తనడకన వరంగల్‌ ‌సూపర స్పెషాలిటీ నిర్మాణం – అసెంబ్లీలో మైక్‌ ‌కట్‌ ‌చేయకుండా చర్చించడానికి సిద్దం – వరంగల్‌ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో దేవాదుల నుంచి  ఒక్క ఎకరా భూమినీ సేకరించలేదని, సాగునీరూ అందించలేదని మాజీ మంత్రి హరీశ్‌…

మావోయిస్టు ‌పార్టీకి భారీ దెబ్బ

– డిజిపి ఎదుట లొంగిన ప్రధాన  నేతలు – లొంగిన వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, జగన్‌, ‌గంగన్న – 40 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు పలికిన మావోయిస్టులు – వారిపై ఉన్న రివార్డును అందిస్తామన్న డిజిపి – ఇక 11మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: తెలంగాణలో నలుగురు…

కుట్ర‌లు చేసినా క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ గెలుచుకున్నాం

– భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆశీస్సులే ఈ విజ‌యానికి కారణం – హిందూ స‌మాజానికి ఏ ఆప‌ద వ‌చ్చినా అండ‌గా నిల‌బ‌డ‌తా – ఆల‌యాల‌పై దాడులు కొన‌సాగడం దారుణం – క‌రీంన‌గ‌ర్‌లో ముస్లిం మ‌హిళ‌లు బీజేపీకి ఓట్లేశారు – 2028లో పార్టీని అధికారంలోకి తేవాలి – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24:…

టెన్త్, ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల వరకు అనుమతి

– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్…

పట్టాలు ఇచ్చిన చేతులే ఇళ్లు పీకేస్తున్నాయ్‌

– పేద‌ల‌పై పెద్ద‌ల‌ దాష్టీకం – చుట్టూ బారికేడ్లు కట్టి ఎవరూ రాకుండా ఆంక్షలు – తెల్లవారుజామునుంచే పోలీసుల పదఘట్టనలు – బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతల కొనసాగింపు – వీరి కాలనీ చుట్టూ పెద్దల భూములుండడమే శాప‌మా? ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: వైరా-ఖమ్మం ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు కనుచూపు మేరలో ఉన్న ఆ భూమి…