Category ముఖ్యాంశాలు

బస్సు ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం – ఏపీ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం – ఘటనాస్థలికి వెళ్లాలని గద్వాల్‌ కలెక్టర్‌, ఎస్పీ, జెన్‌కో సీఎండీల‌కు ఆదేశాలు – కంట్రోల్‌ రూంలు, హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు – ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి కర్నూలు, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా…

కర్నూలు వద్ద బస్సు ప్రమాదం

కర్నూలు వద్ద బస్సు ప్రమాదం ఈ రోజు (అక్టోబర్ 24, శుక్రవారం) తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలోని చిన్న టేకురు గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. * సమయం: తెల్లవారుజామున సుమారు 3:00 నుండి 3:30 గంటల మధ్య. * ప్రమాద వివరాలు: హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్…

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

government preparing for local body elections?

– కేబినెట్‌ ‌కీలక నిర్ణయం – గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మకు ఆర్డినెన్స్ ‌బిల్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ‌తెలంగాణ కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు గురువారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ ‌చట్టం 2018లోని సెక్షన్‌ 21(3) ‌తొలగించాలని…

ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం

– కాంగ్రెస్‌ ‌బాకీ కార్డులను ప్రతి ఇంటికీ పంచాలి – ప్ర‌భుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌ – పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23:‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి నాయకులకు పార్టీ అధినేత కేసీఆర్‌…

చెక్‌పోస్టుల తొల‌గింపుతో రాష్ట్ర భ‌ద్ర‌త‌కు ముప్పు

– వంద‌లాది సిబ్బంది భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కం – అక్ర‌మ చొర‌బాట్లు జ‌రిగే అవ‌కాశం – టెక్నాల‌జీపై అతివిశ్వాసం త‌గ‌దు – ఖాలీ పోస్టుల్లో నియ‌మించ‌డం కంటి తుడుపు చ‌ర్యే హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 23: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టులన్నింటినీ హుటాహుటిన ఎత్తివేస్తూ, వాటి స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్…

తెలంగాణ.. భవిష్యత్తు అవకాశాల గని

– లైఫ్‌ సైన్సెస్‌లో 5 లక్షల మందికి ఉపాధి -ౖ లక్ష్యం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు – త్వరలోనే అందుబాటులోకి కాంప్రహెన్సివ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ – బయో-డిజిటల్‌ యుగానికనుగుణంగా రెడీ టు వర్క్‌ఫోర్స్‌ – ఆస్‌బయోటెక్‌- 2025 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: లైఫ్‌ సైన్సెస్‌లో 2030 నాటికి కొత్తగా…

కాంగ్రెస్‌ పాలనలో దర్జాగా సెటిల్‌మెంట్లు

– ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దోచుకుంటున్నారు – గన్నులతో బెదిరిస్తుండడంతో వ్యాపారులు బేజార్‌ – కాంగ్రెస్‌ అవినీతికి భయపడుతున్న అధికారులు – మంత్రులపై పట్టు లేని బలహీన సీఎం రేవంత్ –  రేవంత్‌ పాలనపై ధ్వజమెత్తిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని, రేవంత్‌రెడ్డి పాలనలో సెటిల్‌మెంట్లు…

పోచారం కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించాం

– రాచకొండ సీపీ సుధీర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ యమ్నంపేట్‌ వద్ద బుధవారం సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్‌ కార్యకర్త బిద్ల ప్రసాంత్‌…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు నాయకుల అరెస్ట్‌

– వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లినపుడు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. గో రక్షకుడు సోనూ…