Category ముఖ్యాంశాలు

రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేత‌ల జేబులు ఫుల్

– అప్పు పైనే తెలంగాణ ఆధారం – ప్రతి పనికీ కేంద్ర రుణాల కోసం చూడ‌డ‌మే – ఖజానా ఖాళీ పేరుతో హామీలకు ఎగనామం – ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం…

సూర్యాపేట జిల్లా ఈ-వేలంలో భారీగా అవినీతి

– వెంటనే మైనింగ్ ప్రక్రియ ఆపాలి – సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: సూర్యా పేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని,టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సుమారు 1,100…

ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి

– ఒక్కొక్కరు మరో పదిమంది లీడర్లను తయారు చేయాలి – మార్షల్ ఆర్ట్స్  ‌రూపంలో క్లాస్‌ ‌చెప్పిన రాహుల్‌ ‌గాంధీ – రాహుల్‌ను ప్రత్యేకంగా కలిసిన మంత్రి సీతక్క వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ఇగోల కంటే పార్టీ ముఖ్యమని రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు..…

కూల్చివేత‌ల‌పై రాజ‌కీయ‌ దుమారం

– రియ‌ల్ వ్యాపారుల జోలికెళ్ల‌లేదు – ఇద్ద‌రు మంత్రులు అభాసుపాలు – భూదాన్ భూముల ధ‌ర‌లు పెర‌గ‌డంతో బ‌డాబాబుల క‌న్ను – ఒక మంత్రి బంధువు క‌బ్జాలో 31 ఎక‌రాలు? – ఎక‌రం ఖ‌రీదు రూ.10కోట్లు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల…

ఇరాన్‌ ‌దాడులతో బిక్కుబిక్కుమంటన్న దుబాయ్‌

‌- వరుస డ్రోన్‌ ‌దాడులతో ప్రజల్లో భయాందోళనలు అబుదాబి, మార్చి 2:  పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్‌ ‌ప్రతీకార దాడులతో వణికిపోయింది. శనివారం నుంచి క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు చేస్తున్న ఇరాన్‌.. ఆదివారం కూడా దాడి చేసింది. ఈ దాడులను సమర్ధంగా తిప్పికొట్టామని దుబాయి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ…

మహిళా భద్రత, సాధికారతకు సమగ్ర కార్యాచరణ

– పలు కీలక శాఖలతో మంత్రి సీతక్క విస్తృత సమీక్ష – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరిన్ని వరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాక మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ…

పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు

– శంషాబాద్ నుంచి పలు విమానాల రద్దు హైదరాబాద్, మార్చి 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం కారణంగా విమానాయన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు…

మోదీ దుర్మార్గాలపై యుద్దం చేయాలి

– ఇరాన్ లాంటి దుస్థితి భారత్‌కు రాకూడదు – మోదీ తీరుతో ప్రమాదంలో దేశ పరిస్థితి – వికారాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ – శంషాబాద్‌లో రాహుల్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ…

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

– ఆకాశంలో కనిపించనున్న బ్లడ్‌మూన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి2 : సంపూర్ణ చంద్రగ్రహణంతో మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ’బ్లడ్‌మూ న్‌’ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుండ‌గా దీని ప్రభావం 4.34 గంటల నుంచి మొదలవనుంది. దీన్ని చూడాలంటే సూర్యాస్తమయం వరకు…