Category ముఖ్యాంశాలు

అజారుద్దీన్‌పై అక్కసు ఎందుకో?

– బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ – దేశానికి కీర్తి తెచ్చిన ఘనత అజ్జూదన్న భట్టి – విమర్శలను కొట్టిపారేసిన పీసీసీ చీఫ్‌ మహేష్‌ -ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్న బీజేపీఫ మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ అక్టోబర్‌ 30: మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ తెలంగాణ నేతలు చీఫ్‌ ఎలక్టోరల్‌…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు

– నవీన్‌ యాదవ్‌ గెలుపు లాంఛనమే – పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారు – కాంగ్రెస్‌ పాలనలో కోటి 15 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు మంజూరు – ఒక్క ఈ నియోజకవర్గంలోనే 40 వేల కార్డుల మంజూరు – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30…

సహాయక చర్యలకు నిధుల సమస్య లేదు

– ఎస్‌డీఆర్‌ఎఫ్‌, టీఆర్‌ నిధులు వాడుకోండి – అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాం – వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: తుఫాను సహాయ, పునరావాస చర్యల్లో జిల్లా కలెక్టర్లు స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ట్రెజరీ(టీఆర్‌) నిధులు వాడుకొని తదుపరి 30 రోజుల్లో ర్యాటిఫై చేసుకోవాలని డిప్యూటీ…

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాలి

– వ‌ర‌ద బాధితుల‌ను స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాలి – తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌  – ఇన్‌చార్జి మంత్రులు వ‌ర‌ద‌ బాధితులకు అందుబాటులో ఉండాలి – రేపు వ‌రంగ‌ల్‌, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక…

మూసీనదికి వరద పోటు

– ఏడు గేట్లు ఎత్తి నీటి విడుదల నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌29:  ‌నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను 4 అడుగుల…

పలు జిల్లాల్లో కుండపోత వాన‌

– వరంగల్‌- ‌ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:‌మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్‌- ‌ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ రహదారిని…

భారీ వర్షాలతో పంటలకు నష్టం

– అంచనా వేయించి పరిహారం అందేలా చూడాలి – మంత్రి ఉత్తమ్‌కు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మేడిపల్లి వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, సిద్దిపేట జిల్లా, హనుమకొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే మేడిపల్లి…

రఫేల్‌ ‌యుద్ద విమానంలో రాష్ట్రపతి గగన విహారం

– రాష్ట్రపతి ముర్ముతో ‘రఫేల్‌ ‌రాణి’ శివాంగీ సింగ్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 29: ‌రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్‌ ‌యుద్ధ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ‌ఖాతాలో షేర్‌ ‌చేశారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ‌ద్రౌపది ముర్ము ఫ్లైయింగ్‌ ‌సూట్‌…

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలు క్లియర్‌ చేయండి

– 2022 నుంచి నేటివరకు రూ.303 కోట్లు పెండింగ్‌ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: పెండిరగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.…