Category ముఖ్యాంశాలు

కారు షెడ్డుకు పోయింది

– బిల్లా రంగాలు ఆటో ఎక్కారు – బోరబండలో సీఎం రేవంత్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రెండో రోజు ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధి తదితర అంశాలతోపాటు బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. బోరబండలో నిర్వహించిన కార్నర్‌ ‌మీటింగ్‌ లో మాట్లాడుతూ…

జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్‌ రగడ

– పేలుతున్న పరస్పర విమర్శల తూటాలు – వేడెక్కిన ఎన్నికల ప్రచారం – అజరుద్దీన్ కు మంత్రి పదవిపై బీఆర్ఎస్ మండిపాటు – ఎన్టీఆర్ విగ్రహం హామీపై కూడా విమర్శలు – కేవోట్ల కోసమే రేవంత్ ఫీట్లు అంటూ కేటీఆర్ దాడి – బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఎదురు దాడి      …

అహ నా పెళ్ళంట సీన్‌ ‌బీఆర్‌ఎస్‌దే

BRS has not done anything in last ten years mahes kumar goud

– నిరుద్యోగులకు ఆశ చూపి పదేళ్ళు భోగం – ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా నడిపిన చరిత్ర – బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలది లోపాయకారి ఒప్పందం – కెటిఆర్‌ ‌వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: అహ నా పెళ్ళంట మాట బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి సరిగ్గా సరిపోతుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌…

త్వరలో రోడ్డు భద్రతపై అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం

– రోడ్డు భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి – డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: రోడ్డు భద్రతపై అరైవ్‌ అలైవ్‌ అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) బి.శివధర్‌ రెడ్డి ప్రకటించారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులు తదితరులతో తన కార్యాలయంలో…

ఆపరేషన్‌ ‌సిందూర్‌ 2.0 ‌కు సిద్దంగా ఉన్నాం

– పాక్‌ ‌ప్రేలాపనలపై ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌ద్వివేది భోపాల్‌,‌నవంబర్‌1: అఫ్ఘానిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌పై నోరు పారేసుకుంటున్న పాక్‌కు భారత ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది మరోమారు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. పాక్‌ ‌మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌రెండో రౌండ్‌కు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఆపరేషన్‌…

దారిద్య్రరహిత రాష్ట్రంగా కేరళ

– అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించాం – కేరళ అసెంబ్లీలో సీఎం విజయన్‌ ప్రకటన – నిరసనగా విపక్షం వాకౌట్‌ తిరువనంతపురం, నవంబర్‌ 1: దారిద్య్ర రహిత రాష్ట్రంగా కేరళ అవతరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర…

తుఫాన్‌తో నష్టంపై వివరాలు త్వరగా పంపండి

– జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1 : ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంథా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో…

ఏపీలోని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట

– 9మంది మృతి.. పలువురికి గాయాలు – ఘటనపై తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం శ్రీకాకుళం, నవంబర్‌ 1: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర ఘటన జరిగింది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిదిమంది భక్తులు మృతిచెందారు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి…

మద్యం షాప్ లక్కీ విన్నర్ ప్రభుత్వ టీచర్ పై వేటు..!

మద్యం షాపు టీచర్ పై వేటు! ప్రజాతంత్ర కథనానికి స్పందనగా సస్పెండ్ చేసిన డీఈఓ ​ ‘సర్వీస్ రూల్స్’ ఉల్లంఘన: మద్యం లాటరీ వివాదంపై జిల్లా విద్యాశాఖ సంచలన నిర్ణయం. ​ మహబూబ్ నగర్ ,ప్రజాతంత్ర నవంబర్ 1. ​ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుష్ప మద్యం షాపు లాటరీలో గెలుపొందడం..​…