కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

•మహిళా సంఘాలకు ఏడాదికి రెండు ఖరీదైన చీరలు •అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం •శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి •నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ బంక్ ప్రారంభం మహబూబ్ నగర్, ప్రజాతంత్ర ఫిబ్రవరి 21 :అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిం చడమే తమప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…









