Prajatantra Desk

Prajatantra Desk

తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి? ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు.. రాష్ట్రంలో అసమర్థ పాలన అందుకే మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు…

ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు

బీజేపీపై విషం కక్కడమే వారి ఆ పార్టీల ఎజెండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,…

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

ఓరుగల్లు సభ బిఆర్ఎస్ కు బలమివ్వనుందా?

Will the warangal meetig give strength to the BRS?

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై బిఆర్‌ఎస్‌ పెద్ద ఆశనే పెట్టుకుంది. లక్షలాది మందితో నిర్వహించ  తలపెట్టిన ఈ సభ బిఆర్‌ఎస్‌కు మరో టర్నింగ్‌ పాయింట్‌ కానుందన్న చర్చ జరుగుతున్నది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి మార్చి 27కు 24 ఏండ్లు పూర్తిచేసుకుని 25వ  సంవత్సరంలోకి  చేరుకుంటుండడంతో సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ను భారీ ఎత్తున చేసేందుకు ఆపార్టీ…

1982 పోతన పంచశతి ఉత్సవాల లో దిల్లీ నుండి వచ్చి పాల్గొన్నప్రముఖ హిందుస్తాని గాయని

కాకతీయ కలగూర గంప-25 ఉపోద్ఘాతం: ‘ఆచార్య బృహస్పతి’ గా ప్రసిద్ధి చెందిన కైలాస్ చంద్రదేవ్ బృహస్పతి గారు గొప్ప హిందుస్తాని సంగీత గురువు. ఆయన గొప్ప సంగీతజ్ఞాని,మేధావి మరియు రచయిత. కాన్పూర్ లోని విక్రమ్ జిత్ సింగ్ సనాతన ధర్మ కళాశాలలో సంగీతాచార్యులు. ఆకాశవాణి సంగీత కార్యక్రమ రూపకల్పన లో ప్రధాన సలహాదారు. కేంద్ర సమాచార…

మేల్కొనే తరం కోసం నిరంతరం ప్రజ్వలిస్తున్న కాగడ భగత్ సింగ్..!

Bhagat Singh continues to burn for the awakening generation..!

జలియన్ వాలాబాగ్ లో  1919 డిసెంబర్ 13న రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది. అది సహించలేని బ్రిటిష్ సామ్రాజ్య వాదుల కావలి కుక్కలైన పోలీస్ ముష్కరులు దుర్మార్గుడైన జనరల్ డయ్యర్ అనే అధికారి ఆదేశంతో జన సమూహంపై తూటాల వర్షం కురిపించారు. వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్…

బాధ్యత లేదు, దుర్భాష మాత్రం మిగిలింది

No responsibility, only bad language remains.

అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎంత హెచ్చు స్థాయిలో ఉంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతగా క్రియాశీలంగా ఉన్నట్టా? చట్టసభల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంతగా బల్లలు పగిలితే, అంతగా కుండలు బద్దలవుతున్నట్టా? రాష్ట్రప్రజల సమస్యలను, అభివృద్ధి అవసరాలను పరిగణనలోనికి తీసుకుని, పరిష్కారాలను అన్వేషిం చడానికి పరస్పరం సంప్రదించుకునే ఉదాత్తత ఉభయ పక్షాలకు ఉండకూడదా? సంక్షేమానికి…

రుణమాఫీపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు..

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో రుణమాఫీ కథ ముగించే కుట్ర చేస్తున్నారని స్పష్టమవుతున్నదని అసెంబ్లీలో…

మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్ లో భూగర్భజలాలతోపాటు తాగునీటి వనరులు కలుషితం నీటిశుద్ధి ప్రాజెక్టులకు మెరుగుపరచండి.. పార్లమెంట్ లో జలశక్తి మంత్రిని కోరిన ఎంపీ ఈటల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన…

దిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసిందెవరు?

Minister Seethakka

బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ లోనే కరప్షన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శాసనమండలిలో కవిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్   ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు దిఢిల్లీ వ్యాపారాలు తెలియవు.…