Prajatantra Desk

Prajatantra Desk

వాయిదాల పర్వం మంత్రివర్గ విస్తరణ

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయం గత కొద్ది నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వొస్తున్నది. కొత్త సంవత్సరం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారమని, ఉగాదని ఇలా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వొస్తున్నారు. ఆఖరికి  ఏప్రిల్‌ ‌మూడవ తేదీని ఖరారు చేశారు. కాని ఆ తేదీ కూడా దాటిపో యింది. ఇప్పుడు మరో వారం రోజుల్లో…

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్…

దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రలను సహించం

తెలంగాణ జన సమితి సదస్సులో పలువురు వక్తలు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సెమినార్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటు చేయాలని తీర్మానం   దక్షిణ భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం…

నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

మరో రోజు ప్రమాణస్వీకారం చేయనున్న దాసోజు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో సోమవారం మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌ ‌నాయక్‌, నెల్లికంటి సత్యం, మల్కా కొమురయ్య, అంజి రెడ్డి తదితరులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌ బాబు, కేంద్ర మంత్రి…

2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తాం

సింగపూర్‌తో కలిసి పనిచేస్తాం సింగపూర్‌ ‌ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’…

రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి..

బీసీ రిజర్వేషన్లపై ఆయనకు చిత్తశుద్ధి లేదు.. ఇది మరోసారి నిరూపితమైంది.. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి దిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి…

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నాహాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో…

హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దు

ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి శతాబ్దాలు పడుతుంది.. హెచ్ సీయూ దేశంలోనే ఓ విశిష్టమైన విశ్వవిద్యాలయం తొలి దశ ఉద్యమంలో 360 మంది విద్యార్థుల బలిదానం సామాజిక వేత్త ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హెచ్ సీయూ అడవి ఎంతో…

ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ ‌నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం…