శివలక్ష్మి కుటుంబ సభ్యులతో భోజనం చేసిన మంత్రి పొంగులేటి

మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రెవెన్యూ శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్టి కోయ తెగకు చెందిన వంక శివలక్ష్మి కుటుంబ…









