Prajatantra Desk

Prajatantra Desk

శివలక్ష్మి  కుటుంబ సభ్యులతో భోజనం చేసిన మంత్రి పొంగులేటి

మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  11 :  రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రెవెన్యూ శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్‌టి కోయ తెగకు చెందిన వంక శివలక్ష్మి కుటుంబ…

ఫార్ములా రేస్‌ కేసులో కెటిఆర్‌ అరెస్ట్‌ తప్పదు

పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిన కెసిఆర్‌ కుటుంబం కెసిఆర్‌ కుటుంబ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలి పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏదో ఒక రోజు అరెస్ట్‌ కాక తప్పదని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌…

ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం

ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 :   గత పదేళ్లలో చేయని…

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించండి..

కేంద్రం నుంచి అనుమతుల కోసం నిరంతరం యత్నించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రెండో ద‌శ  విస్తరణపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్…

14న భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తాం

శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్…

సన్న బియ్యానికి భారీ స్పందన

దీన్ని తట్టుకోలేక బిజెపి, బిఆర్ఎస్ దుష్ప్రచారం పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం జై బాపు,జై భీం, జై సంవిధాన్ తో పాటు సన్న బియ్యం పంపిణీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి హైదరాబాద్ లో మే 1 నుంచి సన్నబియ్యం పంపిణీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి* హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11…

గ్రూప్‌ -1 గోడు వినేది ఎవరు?

న్యాయం కోసం ‘అనాథల్లా’ అభ్యర్థుల ఒంటరి పోరాటం? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి నోటిఫికేషన్‌ అవ్వడం, ప్రభుత్వం భారీ స్థాయిలో గ్రూప్‌-1 ఉద్యోగాలని భర్తీ చేస్తుండడం, ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అత్యంత కీలక స్థానంలో ఉండడం, తమ సామాజిక హోదా, గుర్తుంపును పెంచుకొనే గొప్ప అవకాశం ఉండడంతో…

ఆరోగ్య భారతావనికి సవాళ్లు..

దేశాభివృద్ధి ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయ అసమానతలు, పేదరికం, విద్య, సామాజిక చైతన్యం, వైద్యుల అందుబాటు, నివసించే ప్రదేశం, భౌతిక వాతావరణం, పర్యావరణం, కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తు లాంటి అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్యం అంటే కేవలం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడమే కాదు. మనిషి శారీరకంగా,…

కుల రహిత సమాజ నిర్మాణమే అంబేడ్కర్‌ కు నిజమైన నివాళి…!!

భారత రాజ్యాంగ చట్టంలోని పీఠిక, ప్రాథమిక హక్కులను, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన  ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కి రాజ్యాంగ సమీక్ష పేరుతో నేటి పాలకులు మనుధర్మ శాస్త్రాన్ని అమలుపరుస్తున్నారు. ఏప్రిల్‌ 14 ‌న భీంరావ్‌ ‌రాంజీ అంబేడ్కర్‌ 135వ జయంతి మహారాష్ట్రలో ఏప్రిల్‌ 14 , 1891 ‌లో మహర్‌ ‌కులంలో జన్మించి…

తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాద్ రానున్న 120 దేశాల మ మోడల్స్ చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ స్వాగత ఏర్పాట్లపై అధికారుల సమీక్ష తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ అధికారులకు దిశానిర్దేశం.స్వాగత ఏర్పాట్ల పై…