Prajatantra Desk

Prajatantra Desk

ఎన్ని ఇబ్బందులున్నా రైతుభ‌రోసా ఆగ‌దు

Thummala Nageshwar Rao

– యూరియా వాడ‌కం త‌గ్గించాలి – మెట్ట‌పంట‌ల‌పై దృష్టి – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ప్రచారం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

ప్ర‌మాదస్థ‌లిని ప‌రిశీలించిన ప్ర‌ధాని మోదీ

– ప్ర‌మాదంపై అధికార్ల‌తో స‌మీక్ష‌ – మృత్యుంజ‌యుడు విశ్వాస్ కుమార్‌కు ప‌రామ‌ర్శ‌ – గాయ‌ప‌డిన మెడికోల‌కు ధైర్యం చెప్పిన ప్ర‌ధాని అహ్మదాబాద్‌ ‌నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. శుక్ర‌వారం అహ‌మ్మ‌దాబాద్ చేరుకున్న ఆయ‌న ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను…

సీటు విరిగి ఎగిరిపడడంతో బతికిపోయా

విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్‌ ‌పౌరుడు విశ్వాస్‌ ‌కుమార్‌ ‌రమేష్‌ ‌ ‌చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా భవనంలోకి విమానం దూసుకుపోయి పేలిపోయిందని, సెకండ్లలోనే అంతా జరిగిపోయిందని తెలిపారు. తన సీటు సమీపంలో భారీ విధ్వంసం ‌జరిగిందన్నారు. సీటు ఊడిపోయి…

ఒక్క‌సారిగా వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ అధికారుల అంచనా . 

ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ప్రమాదానికి కారణమేంటనే దానిపై స్పష్టత రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటనా స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు…

మీ నిజాయితీయే.. మీ విలువైన ఆస్తి

ఆర్థిక ఆరోగ్య భద్రత సీఏల చేతుల్లోనే ఉంది చార్టెడ్ అకౌంట్లకు కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి…

న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో అప్ర‌మ‌త్తంగా వుండాలి

– అన్ని శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ప్ర‌కృతి విప‌త్తుల విభాగం బ‌లోపేతానికి ఉన్న‌త‌స్థాయి క‌మిటీ – వ‌ర‌ద పీడితుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించాలి – మూస ప‌ద్ధ‌తులు వ‌ద్దు…ఆధునిక సాంకేతిక‌తను ఉప‌యోగించండి – అధికార్ల‌కు మంత్రి పొంగులేటి ఆదేశాలు ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ…

విమాన ప్రమాదం పై కేసీఆర్  దిగ్భ్రాంతి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడం తో జరిగిన ఘోర ప్రమాదం లో ప్రయాణికులు, సామాన్యులు, సహా ,వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన కుటుంబాలను న‌ష్ట‌ప‌రిహారం…

ఇక్క‌త్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు

పోచంపల్లి గ్రామంలో నిష్ణాతులైన‌ చేనేత కార్మికులు నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యల‌ను ప‌రిష్క‌రించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.  గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత…

కూతురు కోసం లండన్‌ ‌బయల్దేరి…: విజ‌య్ రూపానీ దుర్మ‌ర‌ణం

Vijay Rupani's tragic death

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి లండన్‌ ‌బయలుదేరిన ఎయిర్‌ ఇం‌డియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ ‌పౌరులు, 7 పోర్చుగిస్‌, ఒకరు కెనడియన్‌, 12 ‌మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపాని సైతం…