Prajatantra Desk

Prajatantra Desk

సమ్మె ఆలోచనను వీడండి

కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవొద్దు.. సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 1: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మే డే వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి…

కార్మికుల రెక్కల కష్టంతోనే జాతి సంపద

కార్మిక వర్గానికి కెటిఆర్‌ ‌మేడే శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 1: కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు…

విస్తృత స్దాయిలో ప్ర‌జ‌ల్లోకి భూభార‌తి

నాలుగు పైల‌ట్ మండ‌లాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పూర్తి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి భూ స‌మ‌స్య‌ల‌పై 11, 630 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ భూ భారతి మార్పునకు నాది : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి 20 జిల్లాల్లో సుమారు 45 స‌ద‌స్సుల‌లో పాల్గొన్నమంత్రి హైద‌రాబాద్, ప్రజాతత్ర, మే 1…

కులగణనలో తెలంగాణ రోల్‌ ‌మాడల్‌

రాహుల్‌ ‌డిమాండ్‌కు కేంద్రం తలొగ్గక తప్పలేదు మేం అనేక రకాలుగా కసరత్తు చేసి కులగణన చేశాం.. ‌మా అనుభవాన్ని ఉపయోగించుకోండి రాష్ట్రం యూనిట్‌గా కులగణన చేపట్టాలి ఏడాది కాలపరిమితిలో గణనను పూర్తి చేయాలి మీడియా సమావేశంలో కేంద్రానికి సిఎం రేంవత్‌ ‌రెడ్డి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 :  కులగణనలో తెలంగాణ యావత్ దేశానికే…

భద్రతా ‌బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారా?

పహల్గామ్‌ ‌ఘటనపై వ్యాజ్యంపై సుప్రీం ఆగ్రహం న్యూదిల్లీ, మే1 (ఆర్‌ఎన్‌ఎ) : ‌వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని  దెబ్బతీయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం…

పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలి

పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి   వనపర్తి,  ప్రజాతంత్ర మే 1 : పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేయాలని  రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్లపూర్, వనపర్తి జిల్లాలోని ఎదుల…

అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములు

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

మా నూతన పారిశ్రామిక విధానంతో శ్రామికుల అభ్యున్నతి గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నాం.. కార్మిక లోకానికి సీఎం రేవంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం  మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా…

సింహాచలం ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతులు కుటుంబాలకు సానుభూతి రూ.2లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ ఘటన విచారకరమన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సిఎం  రేవంత్‌ ‌రెడ్డి ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 30:‌ సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుకోని ఘటనలో ఏడుగురు మృత్యువాత పడడంపై…

రబీ ధాన్యం కొనుగోలుకు రూ.15,000 వేల కోట్లు

యాసంగి లోను రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్కార్ రెడీ 127 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పౌరసరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30:  యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర…

అప్పన్న సన్నిధిలో అపశృతి

Simhadri Appanna Swamy: Simhachalam Chandanotsavam Turns Tragic as Wall Collapses

గోడకూలి ఏడుగురు భక్తుల మృతి నిజరూప దర్శనం కోసం వొచ్చి మృత్యువాత భారీ వర్షంతో తడిసిన గోడ కూలడంతో ప్రమాదం విశాఖపట్నం, ఏప్రిల్‌ 30 : ‌సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్‌ ‌కౌంటర్‌ ‌దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది.ఈ ఘటనలో ఏడుగురు…