Prajatantra Desk

Prajatantra Desk

మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలు బయటపెట్టాలి..

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విచారణ చేపట్టాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన చాలా తీవ్రమైనవని, అవి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.  మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా మంత్రే…

 రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి..

గతేడాది కన్నా పెద్ద ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా చూడండి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50…

భూదాన్ పోచంపల్లి లో మిస్ వరల్డ్ భామల సందడి 

ఆకట్టుకున్న ఇక్కత్ చీరల డిజైన్ లు అపూర్వ స్వాగతం కు అబ్బురపడ్డ అందగత్తెలు. మ్యాజిక్ మ్యూజిక్ కు లయబద్దంగా నర్తించిన అందాల నారిమణులుసాంస్కృతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది.గురువారం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల…

రాష్ట్రంలో కొత్తగా  లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల విధానం

17 వ‌ర‌కు స‌ర్వేయ‌ర్ల నియామ‌క ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ‌ భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపేలా చర్యలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి రైతుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లందించేలా  భూ లావాదేవీల‌ను  పార‌దర్శ‌కంగా నిర్వ‌హించ‌డానికి  ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు.  ఇందుకు సంబంధించి క‌ర్ణాట‌క…

తెలంగాణలో మహిళలపై అచాచకాలు ఆపండి

విదేశీ మహిళల కాళ్లు కడిగించడం దారుణం రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి  క్షమాపణ చెప్పాలి సోనియా గాంధీకి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధుల లేఖ తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అవమానకర ఘటనలపై మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి కలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి…

కంచగచ్చిబౌలి వ్యవహారంలో రేవంత్ రెడ్డి తప్పు ఒప్పుకోవాలి

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం  చేయడంపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచె…

కంచెగచ్చిబౌలి భూముల్లో పర్యావరణం పునరుద్ధ్దరించండి

యధాతథ స్థితి కొనసాగించకుంటే జైలుకెళ్లక తప్పదు భూములపై మరోమారు విచారించిన సుప్రీంకోర్టు విచారణ జూలై 18కి వాయిదా వేసిన ధర్మాసనం న్యూదిల్లీ,మే15(ఆర్‌ఎన్‌ఎ): ‌హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ…

కేంద్రంపై  అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత

ఆ భయంతోనే కులగణనకు మోదీ అంగీకారం బీహార్‌ ‌పర్యటనలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో…

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు

తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోండి.. సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌లేఖ తక్షణమే ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు- కళాశాలలు దిక్కుతోచని…

సరస్వతీ పుష్కరాలు ప్రారంభం.. 

భారీగా తరలివస్తున్న భక్తులు వేదమంత్రాలతో మార్మోగిన త్రివేణి సంగమం అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచిన కాళేశ్వరం పుష్కర స్నానం ఆచరించిన మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మార్మోగింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. గురువారం వేకువ…