మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలు బయటపెట్టాలి..

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విచారణ చేపట్టాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన చాలా తీవ్రమైనవని, అవి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా మంత్రే…









