Prajatantra Desk

Prajatantra Desk

ప‌ర్యావ‌ర‌ణ హితం ల‌క్ష్యంగా వాల్టా చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి

స‌హ‌జ వన‌రుల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం పెంచాలి మండ‌ల‌స్థాయి వ‌రకు వాల్టా అథారిటీల‌ను నియ‌మించాలి నీటివినియోగంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి ఆకుప‌చ్చ తెలంగాణ కోసం వాల్టా చ‌ట్టాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యావరణ హితంగా ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా…

దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్‌ ‌

–కెసిఆర్‌ ‌తదితరులకు నోటీసులు – జూన్‌ 5‌న విచారణకు రావాలిన ఆదేశం – 6న హరీష్‌ ‌రావు, 9న ఈటల హాజరుకు నోటీస్లు కాళేశ్వరం కమిషన్‌ ‌దూకుడు పెంచింది. ఇంతకాలం అధికారులను విచారించిన కమిషన్‌ ఇప్పు‌డు ఇందులో కీలకంగా ఉన్ననేతలను విచారణకు పిలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు…

నీ అంగన్‌వాడీలకు పెంచిన జీతాలు చెల్లించాలి

– పెంచిన జీతాలు త‌గ్గించ‌డం అన్యాయం – తెలంగాణ రైజింగ్‌ అం‌టే ఇదేనా – సిఎం రేవంత్‌కు హరీష్‌ ‌రావు బహిరంగ లేఖ మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వారికి ఇప్పటికీ పెరిగిన జీతం ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఆరోపించారు. వీరికి త‌క్ష‌ణ‌మే జీతాలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.  బీఆర్‌ఎస్‌…

దివ్యాంగుల‌కు శుభ‌వార్త‌

తెలంగాణ ప్ర‌భుత్వం వివాహం చేసుకునే దివ్యాంగుల‌కు మేలు క‌లిగే నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రూ.ల‌క్ష ప్రోత్సాహం అందించేందుకు వీలు క‌ల్పిస్తూ  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళ వారం ఆదేశాలు జారీ చేశారు. గ‌తంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులై వుంటే మాత్ర‌మే  రూ. లక్ష వివాహ ప్రోత్సాహాన్ని ప్ర‌భుత్వం నుంచి…

దేశానికే ఆద‌ర్శం భూభార‌తి

– పెద్దల చట్టం ధరణి, పేదల చట్టం భూ భారతి –ప్రతి రైతుకు భూ భద్రత కల్పించడమే లక్ష్యం – ఆరు వేల ప్రైవేట్ సర్వేయర్ల నియమించి అవసరమైన శిక్షణ ఇస్తాం – ప్రతి రెవెన్యూ గ్రామానికి జూన్ 2 నుంచి రెవెన్యూ అధికారి నియామకం – తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు – ముప్పిరి తోట గ్రామ రెవెన్యూ సదస్సులో  మంత్రి పొంగులేటి…

రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

– న‌లుగురి మృతి 20మందికి గాయాలు – ఆగి ఉన్న లారీని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు. – నలుగురు మృతి,20 మందికి పైగా తీవ్ర గాయాలు – ప్రాణాలు తీసిన అతివేగం పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జాతీయ రహదారి 163 పై సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం…

మూడు అంశాల‌పైనే విచారణ జ‌ర‌పాలి

– మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు కూడా వీటికే ప‌రిమితం చేయాలి – సుప్రీంకోర్టును కోరిన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ‌చట్టాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏవైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే.. దాన్ని మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వక్ఫ్ ‌చట్టంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌ ‌నేతృత్వంలోని…

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాలి

– ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌కం కావాలి –సి.ఎం. ప‌ర్య‌ట‌న‌తో రూపురేఖ‌లు మార‌నున్న జిల్లా – స‌న్నాహ‌క స‌మావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  పర్యటన విజ‌య‌వంతం చేయ‌డానికి  అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లుసమన్వయంతో కృషిచేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికార్ల‌ను ఆదేశించారు.  ఈనెల 23న‌…

స్వాప్నికుడు రాజీవ్ గాంధీ

The dreamer Rajiv Gandhi

ఎనభై సంవత్సరాల కిందట, 1944 సంవత్సరం ఆగస్టు 20న బొంబాయి నగరంలో ఇందిరకు రాజీవ్ గాంధీ జన్మించినప్పుడు జవహర్ లాల్‌ నెహ్రూ కారాగారంలో నిర్బంధం అనుభవిస్తున్నారు. జవహర్ లాల్ ఆలోచనలు అప్పుడే పుట్టిన రాజీవ్ మీద కేంద్రీకృతమయ్యాయి. స్వాతంత్య్రానంతరం రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ బాల్యం తాత జవహర్ లాల్‌తో గడచింది. జవహర్ లాల్‌ ప్రభావం…

రాజ్ భవన్ లో భద్రతా లోపం ..

రైజింగ్ తెలంగాణ..శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌..తెలంగాణ పోలీస్‌ ప్రపంచానికే ఆదర్శం..శాంతి భద్రతల విషయంలో రాజీపడం..ఇది తెలంగాణ ప్రభుత్వం చెపుతున్న మాటలు..రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే నేరాలు తగ్గాయి..నేరస్తుల సంఖ్య తగ్గింది..రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..శాంతి భద్రతలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతుంది..తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ అవార్డ్‌లు పొంతున్నారు.. కానీ వాస్తవానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా…