prajatantra_news

prajatantra_news

12 నుంచి ఉత్సవంలా వడ్డీ లేని రుణాలు

మహిళా సాధికారతలో తెలంగాణ రోల్‌ మోడల్‌ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మహిళా సాధికారతలో తెలంగాణ ఒక రోల్‌ మోడల్‌గా నిలవాలని, దేశం అంతా రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా…

విలేకరి మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సిరిసిల్ల టీవీ9 విలేకరి ప్రసాద్‌ ఆకాల మరణం పట్ల రెవెన్యూ, హౌసింగ్‌ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూు భదవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

రేవంత్‌ సవాల్‌పై చర్చకు రెడీ

ప్లేస్‌, డేట్‌, టైం డిసైడ్‌ చేసి చెప్పాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా.. ఏ రైతును అడిగినా.. ఏ రైతు పక్కనున్న ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్‌ అనే చెప్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామారావు అన్నారు.…

హాస్పిటళ్ల నిర్మాణంపై దిశానిర్దేశం

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: సనత్‌నగర్‌, అల్వాల్‌, కొత్తపేట టిమ్స్‌ హాస్పిటల్స్‌, వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సమీక్షించారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి…

డెడ్‌ అయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడమేంటి?

కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విదేశాలలో ఉన్న కేటీఆర్‌ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్‌ మీట్‌ పెట్టినట్టుగా ఉందన్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఆమె…

బాధితులకు చట్టాలు అండగా ఉండాలి

బాలలపై లైంగిక వేధింపులు, రక్షణ అంశంపై సదస్సులో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌ లెస్‌ అనే థీమ్‌తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంతో కీలకమైన ఈ…

రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీయే కుట్ర

– దాన్ని నిలబెట్టుకుంటేనే మనందరికీ భవిష్యత్తు – సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా రాష్ట్రంలో పాలన – అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌, బీజేపీ బురదజల్లే యత్నం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: దేశంలో ప్రస్తుతం ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది.. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని “ఇండియా” ఒక…

నిలకడగా కేసీఆర్‌ ఆరోగ్యం

అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: సోమాజిగూడలోని యశోద హాస్పిల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్‌ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల కేశారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన హాస్పిటల్‌లో చేరిన విషయం విదితమే. కేసీఆర్‌ నీరసంగా ఉండటంతో గురువారం సాయంత్రం హాస్పిటల్‌లో…

కేంద్రంలో అధికారంలోకి వొస్తాం.. దేశాన్ని రక్షిస్తాం

~ అబద్దాల ప్రచారంలో మోదీ సిద్ధహస్తుడు ~ విదేశాలు చుట్టబెట్టే మోదీకి మణిపూర్‌ వెళ్లే తీరిక లేదు ~ తెలంగాణకు 11 ఏళ్లలో చేసింది శూన్యం ~ కార్యకర్తల కష్టంతో తెలంగాణలో గెలిచాం ~ కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: తెలంగాణలో కాంగ్రెస్‌…

తెలంగాణను దేశం అనుసరిస్తోంది

ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని నవ్వారు తలెత్తుకుని నిలబడేలా పాలన చేస్తున్నాం సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: రాష్ట్రంలో తమకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశాం.. ఈ ఎల్‌బీ స్టేడియంలోనే ప్రజా పాలనకు నాంది…