prajatantra_news

prajatantra_news

హ్యామ్‌ రోడ్లకు త్వరలో టెండర్లు

Komatireddy Venkat Reddy

ఆర్‌అండ్‌బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: రాష్ట్రర్రలో హామ్‌ మోడల్‌లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించామని, వీటిపై సీఎంతో సమావేశమై త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆ వెంనే పనులు మొదలుపెడతామని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోడ్ల ప్యాకేజీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి…

అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

ప్రమోషన్‌ గరిష్ట వయోపరిమితి 45 నుంచి 50 ఏళ్లకు పెంపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ శాఖ మంత్రి…

అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి

రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ బిసి నేతలు ఒత్తిడి తేవాలి 17న రైల్‌ రోకోకు అన్ని పార్టీలు ముందుకు రావాలి విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై3: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరోమారు డిమాండ్‌ చేశారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని…

టిటిడి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తిరుమల, ప్రజాతంత్ర, జూలై 3: జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం…

మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

న్యూఢల్లీి, జూలై 3:మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని భారత విదేశాంగ శాఖ గురువారం ధ్రువీకరించింది. పశ్చిమ మాలిలోని కాయెస్‌ ప్రాంతంలోని డైమెండ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు.…

అమెరికా ఆంక్షలపై అధ్యయనం చేస్తున్నాం

లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నాం వాషింగ్టన్‌ విూడియా సమావేశంలో జైశంకర్‌ వాషింగ్టన్‌, జూలై 3: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్నుతో ’ఆర్థిక బంకర్‌ బస్టర్‌’ జారవిడుస్తామంటూ అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాషింగ్టన్‌లో…

ముగ్గురిని కబళించిన జెనరేటర్‌ పొగ

చెన్నై : ఓ పోర్టబుల్‌ జెనరేటర్‌ ముగ్గురి ప్రాణాలు తీసిన ఉదంతమిది. ఆ ముగ్గురూ తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్‌ తన ఇద్దరు కొడుకులు…

ఏసీబీ విచారణకు అర్వింద్‌ కుమార్‌ హాజరు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ మూడోసారి ఏసీబీ విచారణకు గురువారం హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో నిధుల బదలాయింపులో ఆయన కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేస్తూ కేబినెట్‌ అనుమతి లేకుండా…

21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి జరగనున్నాయి. సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగుతాయని, స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవన్నారు. కాగా, ఈ సమావేశాలు జూలై 21…

తెలంగాణ జన సమితి సూచనలు స్వీకరిస్తా

తనను కలిసిన నేతలతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) బృందం బుధవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో సీఎంను కలిసిన ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి…