prajatantra_news

prajatantra_news

రాష్ట్రానికి రెండు జాతీయ చేనేత పురస్కారాలు

ఎంపికైన వారికి మంత్రి తుమ్మల అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: భారత ప్రభుత్వం చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం-2024కి ఎంపికైన చేనేత కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఎంపిక కాగా వారిలో తెలంగాణ నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం…

అభ్యుదయ రైతులకు ప్రోత్సాహం

వైఎస్‌ఆర్‌ పేరుమీద ఫౌండేషన్‌, అవార్డులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌ పేరు మీద ఒక ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి దాని…

బిజెపి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 7: రైతు సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని తహసిల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తహసిల్దార్‌ గణేష్‌కు బీజేపీ శ్రేణులు వినతి పత్రం ఇచ్చాయి. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్‌ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్‌ పేరుతో రైతులను…

తోటలో దాచిన గంజాయి పట్టివేత

భద్రాచలం, జూలై 7: అశ్వరావుపేట, దమ్మపేట మండలాల సరిహద్దు గ్రామమైన అచ్యుతాపురం సపంలోని ఓ ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలో సోమవారం ఉదయం భారీగా గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. రవాణాకు సిద్దం చేసి దాచిటనట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఆయిల్‌పామ్‌ ‌తోటను ఆనుకొని ఉన్న పంట కాలువలో గుర్తుతెలియని వ్యక్తి 44 ప్యాకెట్ల…

వినూత్నంగా గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమం

మాతాశిశువులకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేయనున్న కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: తన జన్మదినం సందర్భంగా ఈ నెల 24న సిరిసిల్ల జిల్లాలోని బాలింతలు, శిశువులకు కేసీఆర్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేపట్టనున్నారు. ఈసారి వినూత్నంగా 18 నెలలుగా జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు, వారి తల్లులకు…

హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు బస్సు పునరుద్ధరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశంతో అధికారులు సత్వర చర్యలు తీసుకుని హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలకు బస్సు సర్వీసును పునరుద్ధరించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ రోయింగ్‌ విద్యార్థులు ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు హుస్సేన్‌సాగర్‌కు రాకపోకలు చేస్తుంటారు. ఉదయం 5 గంటలకు స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి ప్రారంభమై హుస్సేన్‌సాగర్‌ వాటర్‌…

జర్నలిస్ట్‌ దత్తురెడ్డి కుటుంబానికి అండ

ఆర్‌అండ్‌బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి పిట్లం (కామారెడ్డి), ప్రజాతంత్ర, జులై 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన స్వగ్రామమైన మద్దెలచెర్వుకు వచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ…

ఉప‌కార‌ వేత‌న ఆధారిత విద్య‌

– క‌నీస ఉప‌కార వేత‌నం రూ.7వేల‌ నుంచి గ‌రిష్టంగా రూ.24వేలు – నైపుణ్య విద్య‌పై దృష్టి – అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వి.సీ ఆచార్య చక్రపాణి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 7 : విద్యార్ధుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడంతోపాటు, ఉపకార వేతన ఆధారిత విద్యను డా. బి.ఆర్. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తోందని వైస్…

మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం

– రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి – మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ…

పచ్చని భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ చేద్దాం

మామిడి మొక్క నాటి న మంత్రి సీతక్క స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం  మంగపేట, ప్రజాతంత్ర, జులై 7: సీఎం రేవంత్‌ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన వనమహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొనసాగించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితే ప్రాణవాయువు పెరుగుతుంది.. గ్రామాల్లో…