prajatantra_news

prajatantra_news

మోదీ స్ఫూర్తితో సమాజ సేవ

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కరీంనగర్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలని మాలో స్పూర్తినింపిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ అని, ఆయన బాటలో నడుస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.…

కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించాం

రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: గత పదేళ్ల కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, సీఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర రౖౖెతు కమిషన్‌ ఏర్పాటు చేశారని, ములుగులో మల్లీ నేషనల్‌ కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షించామని రైతు కమిషన్‌…

సీతక్కకు సీఎం, స్పీకర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ములుగు, ప్రజాతంత్ర, జులై 9: మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌లు మంత్రి సీతక్కకు ఫోన్‌ చేసి ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధిలో…

అందరికీ రోల్‌మోడల్‌గా నిలవాలి

ఏఎంవీఐల పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 96మంది అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఏఎంవీఐ) పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ నుంచి…

సీఎఫ్‌వోల పాత్ర కీలకం

సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునికత, అభ్యుదయానికి కేంద్రమని, సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు రాష్ట్ర విధానాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) బుధవారం సోమాజిగూడలో నిర్వహించిన చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ల(సీఎఫ్‌వో)…

నదిపై కుప్పకూలిన బ్రిడ్జి: 9మంది మృతి

గుజరాత్‌ వడోదరా జిల్లాలో ఘటన గుజరాత్‌: వడోదర జిల్లాలోని మహిసాగర్‌ నదిపై ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిన ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోగా తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రెండు…

ఆ 8మంది ఆచూకీ కష్టమే

వారు చనిపోయి ఉండొచ్చు ఇళ్లకు వెళ్లాలని వారి కుటుంబాలకు అధికారుల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిదిమంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం ఆశలు వదులుకుంది. ఇక ఎనిమిదిమంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్‌…

తెలంగాణ రైతుల డిమాండ్‌ను నెరవేర్చండి

అధికారులకు కేంద్ర మంత్రి నడ్డా ఆదేశాలు యూరియా కోటా పెంచాలన్న సీఎం విజ్ఞప్తికి స్పందన దిల్లీ, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణకు దేశీయ యూరియా కోటా పెంచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు…

ఎవరినీ ఉపేక్షించేది లేదు

కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కారణంగా ముగ్గురు మృతిచెందిన సంఘటనపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్‌ అయ్యారు. ఈ సంఘటనలో 19మంది తీవ్ర అస్వస్థతకు గురవగా చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మృతిచెందారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ…

బిల్లుల బకాయిలు.. పిల్లలకు పస్తులు

–  మధ్యాహ్న భోజనం పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన…