prajatantra_news

prajatantra_news

టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలి

ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా కొనసాగించడమేంటి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తిరుమల, ప్రజాతంత్ర, జులై 11: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వెయ్యిమందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా అని…

ఆపరేషన్‌ ‌కగార్‌పై మాట్లాడితే అర్బన్‌ ‌నక్సల్‌ అన్నారు

పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై10: ఆపరేషన్‌ ‌కగార్‌పై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్‌ ‌నక్సలైట్‌, ‌దేశద్రోహి ముద్ర వేశారని తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సీపీఐ మఖ్దూమ్‌ ‌కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని…

సాయితేజ్‌కు చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: సినిమా బెనిఫిట్‌ షోలో గాయపడి సికింద్రాబాద్‌లోని ఏషియన్‌ ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ను చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ పరామర్శించింది. అతని ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స వివరాలు, అతని కుటుంబ ఆర్థిక వనరుల వెసులుబాటు తదితర అంశాలను బాలుడి కుటుంబ సభ్యులు, వైద్యులతో చర్చించింది. ప్రభుత్వం నుంచి…

కేబినెట్‌ నిర్ణయం చరిత్రాత్మకం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేశామని, నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరపాలని కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు…

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

– త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు – రెండు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదం – రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 10:  స్థానిక సంస్థల్లో బీసీలకు 42  శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది.  బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు…

యువతకు చేయూతనిస్తున్న శివచరణ్‌ రెడ్డి

జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్‌ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 10: రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ యువతను బలోపేతం చేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి తీరు స్ఫూర్తిదాయకమని యూత్‌ కాంగ్రెస్‌ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గ…

‘స్థానిక‘ ఎన్నికల్లో ‘యూత్‌’కు 25శాతం సీట్లు

– యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి – ప్రభుత్వ ఏర్పాటులో ’యూత్‌‘ సేవలు మరువలేనివి – ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 10: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు కృషిచేస్తున్నట్లు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర…

ఆయనకు పార్టీతో సంబంధమే లేదు

జంపన్నపై మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్‌ సీరియస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: దేశంలో సకల సమస్యలకు మూలకారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అంతానికి మీ శక్తియుక్తులతో నిజమైన ప్రతిదాడిని ఎక్కుపెట్టండి.. నిజమైన శత్రువులను గుర్తించి వేరు చేయండి.. అన్ని రకాల మిత్రులతో కలిసి నడవండి అంటూ జంపన్న అనే వ్యక్తి తమ పార్టీకి హితవు పలకడాన్ని…

ఉత్తరాదిన భూకంపం

– రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు – భయకంపితులైన ప్రజలు దిల్లీ: దిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదైంది. హరియాణాలోని రaుజ్జర్‌కు ఈశాన్యాన 3 కి.మీ దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం…

కల్తీ కల్లు బాధితులకు పరిహారం ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: కూకట్‌పల్లి ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిగిన కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో అనధికారికంగా ఆరుగురు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైనవారికి…