prajatantra_news

prajatantra_news

నీటి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణకు సంబంధించిన పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సమస్యలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి లేఖ రాశారు.…

పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబు మహాముత్తారం, ప్రజాతంత్ర, జులై 14: ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మహా ముత్తారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, రూ.73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి,…

యావత్‌ భారత్‌కు తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌

-తెల్ల రేషన్‌ కార్డుల పంపిణీ చరిత్రాత్మకం -రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షలకు పైగా రేషన్‌ కార్డులు మంజూరు -నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 14: నిరుపేదలకు తెల్లరేషన్‌ కార్డుల పంపిణీ మంజూరులో యావత్‌ భారత్‌కే తెలంగాణ రాష్ట్రం ఓ రోల్‌ మోడల్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

రేషన్‌ కార్డు పేదోడి ఆత్మగౌరవం

– ఈ ప్రాంతానికి దేవాదుల నుండి గోదావరి జలాలు తరలిస్తాం – ఆడపడుచులను ప్రభుత్వరంగ సంస్థలకు యజమానులను చేశాం – స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం అమలయ్యేలా చూస్తాం – తుంగతుర్తిలో రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ తుంగతుర్తి, ప్రజాతంత్ర, జులై 14: తెలంగాణలోని ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వం…

ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు

రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు చింతకాని, ప్రజాతంత్ర, జులై 14: ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టండి.. ప్రతివారం ఇంటి బిల్లులు చెల్లిస్తాం.. మీరు ఎంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటే అంత త్వరగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అన్ని పార్టీలను పిలవండి.. అందరూ కలిసి ముగ్గుపోసే కార్యక్రమాన్ని పండుగలా చేయాలి.. గృహప్రవేశానికి…

స్వామి వారి సేవలో మండలి డిప్యూటీ చైర్మన్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ…

కవితపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

– ఆమె మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి – మండలి ఛైర్మన్‌ ‌గుత్తాకు తీన్మార్‌ ‌మల్లన్న వినతిపత్రం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న సమర్థించుకున్నారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని.. ఆ పుస్తకానికి ముందుమాట…

కాంగ్రెస్‌ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం

– మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని, కాంగ్రెస్‌ 20 నెలల పాలనలో గురుకులాల్లో మరణమృదంగం చోటుచేసుకుందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలపై స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడం దారుణమన్నారు.…

స్ఫూర్తినిచ్చిన రామాయణ, మహాభారతం కథలు

శ్రీమద్‌ భాగవతం-1 సినిమా షూటింగ్‌ను ప్రారంబభించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున సమతుల్య విధానంతో నేడు శ్రీమద్‌ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో శ్రీమద్‌ భాగవతం పార్ట్‌-1 సినిమా నిర్మాణ…

బాలల హక్కుల పరిరక్షణకు కృషి

– మంత్రి సీతక్కను కలిసిన కమిషన్‌ చైర్‌పర్సన్‌, సభ్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఛాంబర్‌లో మంత్రి సీతక్కను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్పర్సన్‌ సీతాదయాకర్‌ రెడ్డి, ఇతర సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ మూడు నెలల కాలాన్ని పూర్తిచేసుకున్న నేపథ్యంలో తొలి…