prajatantra_news

prajatantra_news

కాళేశ్వరంపై కావాలనే దుష్పచ్రారం

మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కావాలనే పదేపదే కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటిని ఉపయోగించకుండా పక్కన పెట్టారన్నారు. సిద్దిపేటలో 167 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌…

స్వామివారిని దర్శించుకున్న స.హ చట్టం కమిషనర్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 12:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న కమిషనర్ కు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

బీసీ రిజర్వేషన్లపై మాట నిలుపుకున్నాం

`సీఎం రేవంత్‌రెడ్డి – ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర నాయకులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ…

బిసి రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ది

– బిఆర్‌ఎస్‌ ఎం‌త తక్కువగా మాట్లాడితే అంతమంచిది – మంత్రి కోమటిరెడ్డి హితవు నల్లగొండ,ప్రజాతంత్ర,జూలై 12: బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేననని, పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డ అన్నారు. ఇంతకాలం మాటలు చెప్పిన బిఆర్‌ఎస్‌ ‌బిసి రిజర్వేషన్లు ఎందుకు తేలేదని అన్నారు. ఈ రిజర్వేషన్లతోనే…

రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 12: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా  సికింద్రాబాద్‌ ‌లష్కర్‌ ‌బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిన మహంకాళి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం…

వాణిజ్య పంటలతో లాభాలు గడించాలి

రైతులకు మంత్రి తుమ్మల సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 12:  ఆదాయం వొచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రధానంగా వాణిజ్య పంటలతో లాభాలు గడించాలని అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన ’మెగా ఆయిల్‌ ‘‌పామ్‌ ‌ప్లాంటేషన్‌ ‌డ్రైవ్‌’ ‌ప్రారంభోత్సవంలో…

సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల

~ మోటర్‌కు స్విచ్‌ ఆన్‌ ‌చేసిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి ఖమ్మం,ప్రజాతంత్ర, జులై 12: గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మంత్రి తుమ్మల…

సీతారామ ఫలాలు అందడం సంతోషకరం

– మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు నేడు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు అందించడంతో…

బీసీ గురుకులాలకు స్థల సేకరణ చేయాలి

Hyderabad Floods

నల్గొండలో బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం నల్గొండ, జులై 12: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాలకు డిమాండ్‌ బాగా పెరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నల్గొండలో శనివారం జరిగిన బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. 327 బీసీ గురుకులాలకుగాను 26 గురుకులాలకు మాత్రమే శాశ్వత…

భూసేకరణను వేగవంతం చెయ్యండి

– పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచెయ్యండి – నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కూడా ఆదేశించారు.…