prajatantra_news

prajatantra_news

డ్రగ్స్‌ కేసు.. మరో పోలీస్‌ అధికారి కుమారుడి అరెస్ట్‌

హైదరాబాద్‌, జులై 15: మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్‌ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్‌ అయ్యారు. సైబరాబాద్‌ ఏఆర్‌ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఇంటలిజెన్స్‌ ఏఎస్పీ వేణుగోపాల్‌ కుమారుడు రాహుల్‌ తేజా కూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం మోహన్‌, రాహుల్‌ తేజా, హర్ష, మల్నాడు…

జీనోవమ్‌ వ్యాలీతో హైదరాబాద్‌కు గుర్తింపు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట జీనోమ్‌ వ్యాలీలో ఆయన మంగళవారం పర్యటించారు. 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న ఐకోర్‌ బయోలాజిక్స్‌ పరిశ్రమ కొత్త ప్లాంట్‌(ఫెసిలిటీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…

శ్రీ పరాభవ నామ సంవత్సర పండగలు ఖరారు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 15 : రాబోయే పరాభవ నామ సంవత్సరం (2026-2027)లో వచ్చే పండగల జాబితాను తెలంగాణ విద్వత్సభ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు మంగళవారం అందచేసింది. పండగల విషయాల్లో ఏవిధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్దాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండగల…

రహస్య ఒప్పందంతో ముందుకు సాగని విచారణలు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విసుర్లు కోదాడ, ప్రజాతంత్ర, జులై 15: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండేళ్లలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ సూత్రంతో మోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలను తీర్చడమేకాక భారతదేశాన్ని గ్లోబల్‌ శక్తిగా నిలబెట్టిందని…

భక్తుల సౌకర్యార్థం నూతన కాటేజీ విధానం

– రూకల్పనకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశం తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు నూతన కాటేజీ విధానాన్ని రూపొందించాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులన ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన చాంబర్‌లో అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.…

28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 15 : ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఒక్క ఏడాదిలో 357మంది నక్సలైట్లు భద్రతాదళాల చేతిలో హత్యకు గురయ్యారని, వారిలో 136మంది మహిళలు, నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15మంది రాష్ట్ర…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, ప్రజాతంత్ర, జులై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాటి సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, అదనపు ఈవో సిహెచ్‌.వెంకయ్య చౌదరిలతో కలిసి ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార…

దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం

కాల్పుల్లో సీపీఐ నేత మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. సీపీఐ హైదరాబాద్‌ సిటీ కమిటీ సభ్యుడైన చందు రాథోడ్‌పై మంగళవారం ఉదయం ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శాలివాహననగర్‌లోని పార్కు వద్ద ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.…

మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ఇరిగేషన్‌ శాఖలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టిసారించింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్‌, ఈఈ నూనె శ్రీధర్‌లను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మాజీ ఈఎన్‌సీ చెట్టి మురళీధర్‌ రావు బంజారాహిల్స్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు…

రాష్ట్రాన్ని, కేంద్రాన్ని కాపాడతా

రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: బోనాలు పండుగ సందర్భంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమాలలో ఒకటైన సంప్రదాయ రంగం సోమవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సంవత్సరం భవిష్యవాణిలో దైవవాణి మాతంగి స్వర్ణలత తీవ్ర ఉద్వేగభరితమైన హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. తొలుత ప్రజల…