prajatantra_news

prajatantra_news

భట్టికి బీజేపీ చీఫ్‌ నోటీసులు

రోహిత్‌ వేముల కేసులో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: రోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంగళవారం లీగల్‌ నోటీసు పంపించారు. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో…

కారుతో ఢీకొట్టించి హత్య

– రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే యత్నం – ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 15: తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ మహిళ కట్టకున్న భర్తనే కడతేర్చింది. పక్కా ప్లాన్‌ ప్రకారం ప్రియుడితో కలిసి కారుతో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే యత్నం చేసింది. చివరకు…

డిగ్రీలు కాదు.. స్కిల్స్‌ అవసరం

– లెర్న్‌.. అన్‌ లెర్న్‌.. రీ లెర్న్‌ – ప్రస్తుత పరిస్థితుల్లో విజయానికి మంత్రం ఇదే – యువతకు మంత్రి శ్రీధర్‌బాబు దిశా నిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంతోపాటు మనం కూడా మారాలి.. కాలం చెల్లిన జ్ఞానాన్ని విడిచిపెట్టి నిరంతరం నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి.. అప్పుడే సక్సెస్‌…

జూపల్లిని కలిసిన నిథమ్‌ కొత్త డైరెక్టర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) డైరెక్టర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ వెంకటరమణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణకు…

నల్గొండను నంబర్‌ వన్‌గా నిలుపుతా

– ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు నా చిరకాల కోరిక – సీఎం సహకారంతో విద్యా వ్యవస్థలో మార్పులకు యత్నిస్తున్నాం – విద్యా శాఖాధికారులతో మంత్రి కోమటి రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: నల్గొండను అన్ని రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలపాలనేదే తన ప్రధాన ధ్యేయమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

శాసనసభ ఆవరణలో బోనాలు

ాహైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మంగళవారం జరిగిన ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌, లెేజిస్లేటివ్‌ సెక్రటరీ డాక్టరు వి.నరసింహాచార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి…

విజయ సంకల్పంతో ముందుకు సాగాలి

పార్టీ శ్రేణులకు రామచందర్‌రావు దిశానిర్దేశం ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, జులై 15: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచేలా విజయ సంకల్పంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని అవుషాపూర్‌లో పార్టీ రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను…

సహకార రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం

– పీఏసీఎస్‌ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్పునకు నిర్ణయం – ఎఫ్‌పీవోలుగా ఎంపికైన పీఏసీఎస్‌లన్నీ బిజినెస్‌ మోడల్స్‌తో సిద్ధం కావాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు, వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సహకారం పరపతి సంఘాలు తమ దృక్పథం మార్చుకోవాలని, కేవలం ఒకటి లేదా రెండు సేవలకు పరిమితం కాకుండా రైతులకు సంబంధించి…

ఫ్యూచర్‌ సిటీ గేమ్‌ ఛేంజర్‌

-డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: మూసీ పునర్జీవం, రీజనల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయితే హైదరాబాద్‌ అభివృద్ధి ఊహకు అందదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్‌ రెడ్డి, యావత్‌ కేబినెట్‌, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు.. తమ ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి…

మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

మెదక్‌, ప్రజాతంత్ర, జులై 15: జిల్లాలోని కొల్చారం మండలం వరిగుంతం శివారులో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ మృతిచెందాడు. కొల్చారం మండలం పేతురుకు చెందిన కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ ప్రయాణిస్తున్న కారును మరో కారు, ఆటో వెంబడిరచినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌…