prajatantra_news

prajatantra_news

ఫోన్‌ ట్యాపింగ్‌ను రాజకీయంగా వాడుకోలేదు

– సిట్‌ ముందు హాజరైన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ – బీఆర్‌ఎస్‌పై ఆరోపణల్లో యూటర్న్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై28: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం యూటర్న్‌ తీసుకున్నారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌పై ప్రవీణ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేడు సిట్‌ ముందు విచారణకు హాజరై ఫోన్‌…

నిండుకుండలా సాగర్‌ జలాశయం

నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 28: ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్‌ డ్యాం సోమవారం నిండుకుండను తలపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్‌కు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతోపాటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో క్రస్టు గేట్లను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళవారం…

పరిహారంపై గోప్యత ఎందుకో..

– సిగాచి బాధితుల గోడు పట్టించుకోరెందుకు? – కంపెనీ యాజమాన్యంపై చర్యలేవి?? – కంపెనీతో రేవంత్‌కు లాలూచీ ఏంటని ప్రశ్న – మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 28: పటాన్‌చెరులోని సిగాచి కంపెనీ ప్రమాద బాధితులు ఎంతమందికి పరిహారం అందించారో వెల్లడిరచాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సంగారెడ్డి అడిషనల్‌…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

పహల్గామ్‌ ఉగ్రవాదులు నలుగురిలో ముగ్గురి హతం శ్రీనగర్‌, జూలై 28: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. రెండు నెలల క్రితం పహల్గామ్‌ ఉగ్రదాడికి పాల్పడ్డ నలుగురిలో ముగ్గురిని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. అమాయకుమైన 26 మంది టూరిస్టుల్ని మతం పేరు అడుగుతూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ…

భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: ఖమ్మం ఈగల్‌ టీమ్‌, రాచకొండ పోలీసులు జరిపిన తనిఖీలలో భారీగా గంజాయి పట్టుబడిరది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద 935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజమండ్రి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని 455…

షటిల్‌ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 28: షటిల్‌ ఆడుతుండగా ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. నాగోల్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్‌ (25) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తూ నాగోల్‌లో నివసిస్తున్నాడు. అక్కడి ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి…

ఎస్టీల సంక్షేమంలోని లోపాలను సరిచేస్తున్నాం

– గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కల ఆధ్వర్యంలో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం సోమవారం…

రాష్ట్ర సాధనలో జైపాల్‌ కృషి ఎనలేనిది

– జైపాల్‌ రెడ్డి వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం – కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ ముద్దుబిడ్డ, విలువల విఖ్యాతకుడు ఎస్‌.జైపాల్‌ రెడ్డి అని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జైపాల్‌ రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా…

నిష్కళంక నేత జైపాల్‌రెడ్డి

సీఎం రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక ఉన్నత శిఖరం అని, ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు. ప్రతి అంశంపై…

యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం

సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శిగా నిలిచిన కలాం తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈమేరకు ’ఎక్స్‌‘లో…