prajatantra_news

prajatantra_news

చట్టాల అమలులో నిక్కచ్చిగా ఉండాలి

– ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29: మన వద్ద మంచి చట్టాలు, పథకాలు ఉన్నాయి.. వాటి ఫలితాలు ప్రజలకు కచ్చితంగా అందాలంటే అమలు గట్టిగా ఉండాలి అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రామసుబ్రహ్మణియన్‌ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ…

కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితి ఉందని ఎలా చెబుతారు?

– ఉగ్రవాదుల దాడికి ఎవరు బాధ్యులో చెప్పరా? – పహల్గామ్‌ ‌దాడి ముమ్మాటికీ నిఘా వైఫల్యమే – “సిందూర్‌”పై చర్చలో ఎంపీ ప్రియాంక విమర్శలు న్యూదిల్లీ,జూలై29: జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెబుతుండటంపై కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అంతా సజావుగానే ఉంటే, శాంతి భద్రతలు నెలకొని ఉంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా…

అఖిలపక్షం కన్నా ఎన్నికల ప్రచారమే ముఖ్యమా?

– ఉగ్రవాదులను ఏరివేసామని అబద్దాలు ప్రచారం చేస్తారా – అబద్దాల కార్ఖానాలు ఏర్పాటు చేసిన బిజెపి – సిందూర్‌పై చర్చలో విపక్ష నేత ఖర్గే ఘాటు వ్యాఖ్యలు – నడ్డా అభ్యంతరం.. విపక్షం డిమాండ్‌తో క్షమాపణలు న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పై రాజసభ్యలోనూ వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో  విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై…

మస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క . – అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రేషన్‌ కార్డులు పంపిణీ – పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ తాండూరు, ప్రజాతంత్ర, జూలై 29: ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు…

అన్ని వర్గాల ప్రజలను ముంచిన కాంగ్రెస్

– హామీలన్నింటినీ విస్మరించి, ఉత్త‌మాట‌ల‌తో ప‌బ్బం – కేవలం వోట్ల సమయంలోనే రైతు బంధు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌లు సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 29 : గత 20 నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బిఆర్ ఎస్…

సైన్యం చేతులు కట్టేసి పాక్‌తో సయోధ్య

– ఉగ్రదాడులకు దీటుగా సమాధానం చెప్పడంలో విఫలం – దమ్ముంటే ట్రంప్‌ ‌వ్యాఖ్యలను ఖండించాలి – ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చర్చపై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌సమయంలో మన సైనికుల చేతులు కట్టేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ…

కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదు

– ట్రంప్‌ ‌మధ్యవర్తిత్వ ప్రకటనను తోసిపుచ్చిన మోదీ – ఆపరేషన్‌ ‌సిందూర్‌తో ఉగ్రమూకలకు బుద్ది చెప్పాం – కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్‌ ‌పూర్తి చేసిన త్రివిధ దళాలు – ఆపరేషన్‌పై కాంగ్రెస్‌, ‌విపక్షాల తీరు దారుణం – హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తున్న వారికి ప్రజల్లో స్థానం లేదు – లోక్‌సభలో ప్రధాని మోదీ  న్యూదిల్లీ,…

జూబ్లీహిల్‌ ఉప ఎన్నికలో గెలుస్తాం: మంత్రి పొన్నం 

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జూలై29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ ‌నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ ‌నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప…

సిఎం రమేష్‌ ఇం‌టికి వెళ్లావా.. లేదా?

– రమేష్‌ ‌వ్యాఖ్యలపై ఎందుకు సమాధానం లేదు – కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌ ‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై29:బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌ ‌విసిరారు. రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌ ఇం‌టికి వెళ్లిన విషయంపై కెటిఆర్‌ ఎం‌దుకు స్పష్టత ఇవ్వడంలేదని అడిగారు. కెటిఆర్‌ అబద్దాలకోరు అనేది సిఎం రమేష్‌ ‌మాటల్లో తెలుస్తుందన్నారు. గత…

ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులు కావాలి

– అధికారులకు కమిషన్‌ సూచన – జిల్లాల పర్యటనలో ఆర్టీఐ కమిషన్‌ మెదక్‌, ప్రజాతంత్ర, జులై 29: చట్ట నిబంధనలకు లోబడి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర…