prajatantra_news

prajatantra_news

విద్యారంగంలో సమూల మార్పు కోసం కృషి

సకల భావజాల మదనమే నిజమైన యూనివర్సిటీ ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవం డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం జరిగిన ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత…

క్రీడల్లో బాలికలను ప్రోత్సహిద్దాం

– రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్‌ రెడ్డి అస్మిత – ఖేలో ఇండియా కిక్‌ బాక్సింగ్‌ 2025-26ప్రారంభం క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. ఎల్‌బి ఇండోర్‌ స్టేడియంలో తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఖేలో ఇండియా-…

గోదావ‌రి నీళ్ల‌ను ఆంధ్ర‌కు అప్ప‌గిస్తున్నారు

– మిగులు జ‌లాల‌పై ప్ర‌భుత్వం నోరు విప్పాలి – తెలంగాణ వాటా ఎంతో స్ప‌ష్టం చేయాలి – ఫోన్ ట్యాపింగ్ అంటూ కుట్ర‌లు -బీఆర్ ఎస్‌వీ స‌ద‌స్సులో కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్రను చంద్రబాబు,  రేవంత్ రెడ్డి అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్…

బీజాపూర్‌ ‌జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

 – నలుగురు మావోయిస్టులు మృతి – ఆపరేషన్‌ని ధ్రువీకరించిన బీజాపూర్‌ ‌జిల్లా పోలీసులు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 26 : ఛత్తీస్‌గడ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఇప్పటివరకు 4గురు మావోయిస్టుల మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళితే శనివారం నాడు మావోయిస్టులు ఛత్తీస్‌గడ్‌…

విద్య‌కు అధిక ప్రాధాన్య‌త‌

-ఏ భాష‌కూ మేం వ్య‌తిరేకులం కాదు -పోటీ ప‌రీక్ష‌ల్లో నెగ్గాలంటే ఇంగ్లీషులో ప్రావీణ్యం వుండాలి – ప‌నిలో నైపుణ్యాలు అవ‌స‌రం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 26: శాతవాహన యూనివర్సిటీ మార్క్ ఫేడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన…

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు

– ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్‌ కార్డులు మాత్రమే అందిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి…

గాంధీగిరీకి కొత్త భాష్యం

– కాలానుగుణంగా పంథాలో మార్పు – కొత్త‌గా వుంటేనే సంస్థ‌ల‌కు మ‌నుగ‌డ‌ – లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటే జాగృతి అండ‌ – శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై26: కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథా ను మార్చుకుందని జాగృతి ఆధ్వర్యంలో నిర్వ  హించిన ‘లీడర్‌’ ‌శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…

బనకచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు

Urea shortage

– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు – కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం – బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్‌ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 26: సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్‌ ‌పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు డియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి.. సీఎం…

జవానుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

President Draupadi Murmu

‘కార్గిల్‌’ అమర జవాన్లకు రాష్ట్రపతి, మోదీ నివాళులు న్యూదిల్లీ,జూలై26:కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నాటి యుద్ధంలో పాక్‌పై విజయం కోసం జవానులు చేసిన త్యాగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతితో పాటు త్రివిధ దళాధిపతులు కూడా అమర జవాన్‌లకు…