prajatantra_news

prajatantra_news

జైపాల్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదేకాదు

– జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి, అజాత శత్రువు జైపాల్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా అనేక విషయాలపై మాట్లాడారు. ఆయన పాత్ర లేకపోతే ఇవాళ…

మార్కెట్లో పోటీపడేలా చేనేత వస్త్రాల తయారీ

– ఎస్‌హెచ్‌జీలకు అందించే చీరల ఉత్పత్తి వేగవంతం చేయాలి – సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: మార్కెట్‌ డిమాండుకనుగుణంగా, మార్కెట్లో పోటీపడే విధంగా క్వాలిటీ వస్త్రాలను చేనేత సంఘాలు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.…

– సెక్రటేరియట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమీక్షా సమావేశం – హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 26: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి, జెన్కో సీఎస్‌ఆర్‌ నిధులను విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర మంత్రులను కోరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర…

పాలమూరు సమస్యలు పట్టని రేవంత్‌

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా అంటేనే వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.. అయితే ఈ రోజు తన పర్యటనలో వర్షంతో భగవంతుడు ఆశీర్వదించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌…

పాలనలో ఏఐ ఉపయోగించాలి

– తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎదగాలి – అందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి – ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి…

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు డీఎస్పీలు మృతి

చౌటుప్పల్‌, ప్రజాతంత్ర, జులై 26: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్‌ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీలు చక్రధర్‌రావు(57), శాంతారావు(54), అడిషనల్‌ ఎస్పీ కోకా రాంప్రసాద్‌ తదితరులు విధి నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న…

వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

– మహబూబ్‌నగర్‌ పర్యటనలో రామచందర్‌రావు మహబూబ్‌నగర్‌, జులై 26: మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావుకు బాలానగర్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. మార్గంమధ్యలో తిమ్మాపూర్‌ పాలమాకులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో…

28, 29లలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

– హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: తెలంగాణకు చెందిన 109 మానవ హక్కుల ఉల్లంఘన కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ప్రత్యేక బహిరంగ విచారణను(ఓపెన్‌ హియరింగ్‌ అండ్‌ క్యాంప్‌ సెట్టింగ్‌) చేపట్టనున్నది. న్యాయాన్ని వేగంగా అందించేందుకు రాష్ట్ర అధికారులు, ఫిర్యాదుదారుల సమక్షంలో ఈనెల…

అమర సైనికుల వీరత్వాన్ని మరువలేం

–  షాపూర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 5కే రన్‌ – మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తమ పరాక్రమంతో కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నానని బీజేపీ రాష్ట్ర…

ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు ఇలంబర్తి, రంగారెడ్డికి డి.దివ్య, ఆదిలాబాద్‌్‌కు సి.హరికిరణ్‌లను నియమించింది. అలాగే నల్గొండకు అనితా రామచంద్రన్‌, నిజామాబాద్‌కు ఆర్‌.హనుమంతు, మహబూబ్‌నగర్‌కు రవి, కరీంనగర్‌కు సర్ఫరాజ్‌ అహ్మద్‌, వరంగల్‌కు కె.శశాంక, మెదక్‌కు ఎ.శరత్‌, ఖమ్మంజిల్లాకు కె.సురేంద్రమోహన్‌లను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు…