prajatantra_news

prajatantra_news

హుజూర్‌గర్‌ గడ్డ .. కాంగ్రెస్‌ అడ్డా

– సన్న బియ్యానికి మించిన సంక్షేమం మరోటి లేదు – రేషన్‌ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ – బీఆర్‌ఎస్‌ పాలనలో రేషన్‌ కార్డుల మంజూరే లేదు – కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూలస్తంభాలు – ఎత్తిపోతలతో హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాలు సస్యశ్యామలం -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 29:…

కామారెడ్డి డిక్లరేషన్‌ మేరకు బిల్లు పాస్‌ చేశాం

Minister Sitakka counter to Minister KTR allegations

– బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని బీజేపీ – కామారెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి సీతక్క కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 29: కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేశామని, స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేలా పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించామని…

స్నేహ బంధము.. ఎంత మధురము

–  చిన్ననాటి మిత్రుని ఇంటికి డిప్యూటీ సీఎం తాండూరు, ప్రజాతంత్ర, జులై 29: స్నేహమంటే ప్రాణమిచ్చే మనిషి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోసారి రుజువయింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ పర్యటన క్రమంలో యాలాల మండలము జుంటుపల్లి గ్రామంలోని డాక్టర్‌ రవీందర్‌ కుటుంబంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన వెంట ఉన్న ఎమ్మెల్యేలు,…

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష చేస్తా

– అనుమతి ఇవ్వకుంటే ఎక్కడుంటే అక్కడే దీక్ష  – జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో తాను 72 గంటలపాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ప్రకటించారు.…

ఉగ్రమూకలను అణచివేస్తే సంతోషించరా..

– మాజీ హోంమంత్రి చిందబరం వ్యాఖ్యలపై గట్టిగా కౌంటర్‌ – విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణం – ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టాం – లోక్‌సభలో హోం మంత్రి అమిత్‌షా న్యూదిల్లీ, జూలై 29: పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై విపక్షాలు సంతోషం వ్యక్తం చేస్తాయనుకుంటే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయంటూ కేంద్ర…

నాగార్జునసాగర్‌ ఆధునిక దేవాలయం

– 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలాశయం – రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికీకరిస్తాం – ప్రాజెక్టుల్లో పేరుకున్న పూడికను తొలగిస్తాం – మంత్రి అడ్లూరితో కలిసి సాగర్‌ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్‌ నాగార్జునసాగర్‌, ప్రజాతంత్ర, జూలై 29: ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు…

జిల్లాలో బీజేపీ శక్తిని చాటాలి

– కూసుమంచిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా శక్తిని చాటి భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించాలని ఖమ్మం జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కూసుమంచి వచ్చిన ఆయన స్థానిక…

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

– పిటిషనర్‌ పెద్దిరాజుకు కోర్టు ధిక్కరణ నోటీసు న్యూదిల్లీ,  జులై 29 : భూవివాదం కేసులో ఎన్‌.పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారంటూ 2016లో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యలపై పెద్దిరాజు చేసిన ఫిర్యాదు మేరకు…

తెలంగాణా సాధన స్ఫూర్తి తో బీసీ రిజర్వేషన్ ఉద్యమం

– తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం – దిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – బీసీలకు న్యాయం కోరుతూ భారీ ధర్నాకు పిలుపు – బీసీ బిల్లు పెండింగ్‌.. దిల్లీ పర్యటనతో దూకుడు – స్థానిక ఎన్నికల ముందే రిజర్వేషన్లపై క్లారిటీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో,విద్యా ఉపాధి, అవకాశాలలో బీసీ లకు…

రాష్ట్రంలో మీనాక్షి పాదయాత్రలు

– కార్యకర్తలతో కలిసి సమావేశాలు – 31 నుంచి ఆగస్టు 6వరకు పర్యటనలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 28: తెలంగాణ కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌నాక్షి నటరాజన్‌ ‌తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా పాదయాత్రలను ప్రారంభించబోతున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు…