prajatantra_news

prajatantra_news

మెడికల్‌ కాలేజీలకు పాలనాధికారులు

~ టీచింగ్‌ హాస్పిటళ్లకు ప్రిన్సిపాల్స్‌, సూపరింటెండెంట్ల నియామకం ~ 44 మందికి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి ~ జీవో జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ హాస్పిటళ్లకు రెగ్యులర్‌ పద్ధతిలో పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమించింది. 44మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు…

కంటోన్మెంట్‌లో రోడ్లు, వరద కాల్వల నిర్మాణం

– బోర్డుకే భూబదలాయింపు నిధులు – విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో పార్కులు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వరద కాలువల నిర్మాణం చేయబోతున్నామని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్‌ సుందరమైన ప్రాంతం.. ఇక్కడ వాతావరణం రెండు…

ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీకి సహకరించండి

– వరంగల్‌ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయండి – హైదరాబాద్‌-బెంగళూరు ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌ మంజూరు చేయండి – కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌…

దేశీయ యూరియా కోటా పెంచండి

– కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం…

స్ధానిక* ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ రంకెలు

మరోసారి కేసీఆర్‌ అండ్‌ కోకు కర్రుకాల్చి వాతపెట్టండి రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి మహబూబాబాద్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాబోయే స్ధానిక ఎన్నికలలో లబ్దిపొందేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు రంకెలు వేస్తున్నారని, వారికి మరోసారి రాష్ట్ర ప్రజానీకం కర్రుకాల్చి వాతపెట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.…

ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం

‘ప్రజావాణి’ సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ల బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రజావాణి, ప్రవాసి ప్రజావాణిని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల బృందం సందర్శించింది. వీటి పని తీరు చాలా బాగుందని, ఇలాంటి విధానాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తమ రాష్ట్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని…

అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ది చెరగని ముద్ర

~ వైఎస్‌కు సీఎం నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం,…

ఏపీకి నీళ్ల తరలింపుపై రేపు పీపీటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాల అక్రమ తరలింపుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చిన అంశంపై డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు…

చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే

కేటీఆర్‌కు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: కృష్ణా, గోదావరి బేసిన్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్ధింగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అన్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి…

చర్చిద్దామంటే దిల్లీ పోయిండు

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: నోటికొచ్చిన హామీలు, 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్‌ దగా చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…