prajatantra_news

prajatantra_news

ఎనిమదేళ్లు దాటిన పరికరాలను స్క్రాప్‌ చేయాలి

– ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి దామోదర సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ఆరోగ్య శాఖ పనితీరుపై రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో శానిటేషన్‌, ఆపరేషన్‌ థియేటర్ల ఏర్పాటు, పరికరాల వినియోగంపై చర్చించారు. మెరుగైన…

ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు

– ఖమ్మం జిల్లా చైతన్యానికి మారు పేరు – సమర్థుడనే ఆ శాఖలు శ్రీనన్నకు ఇచ్చాం – బెండాలపాడులో ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో సీఎం రేవంత్‌ అశ్వారావుపేట, ప్రజాతంత్ర, సెప్టెంర్‌ 3: హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.…

కాళేశ్వరం అవినీతిపై కావాలనే కాలయాపన

– మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: ‌కాళేశ్వరం అవినీతిపై ఎన్డీఎస్‌ఏ, ‌విజిలెన్స్ ‌రిపోర్టులు వచ్చాక కూడా కాలయాపన చేశారని, ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌విమర్శించారు. మరి ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కవిత భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేస్తే ఏంటని…

రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతోంది

– అవినీతిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కవల పిల్లలు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్‌లో జిల్లా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనం కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: జిల్లా పోలింగ్‌ బూత్‌ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం బీజేపీ బలం పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర…

కవిత ఎపిసోడ్‌ కుటుంబ డ్రామా

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. సయివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ సంతోష్‌ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది.. అదే…

కెసిఆర్‌కు కూతురుకన్నా పార్టీయే ముఖ్యం

– మాజీ మంత్రి మల్లారెడ్డి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3:‌ కెసిఆర్‌కు కూతురుకన్నా, పార్టీ ముఖ్యమని, అందుకే సస్పెండ్‌ ‌చేశారని భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్‌…

పీఎండీడీకేవైలో తెలంగాణ జిల్లాలను చేర్చండి

– క్రూడ్‌ పామాయిల్‌పై కస్టవమ్స్‌ డ్యూటీ తగ్గింపుతో సమస్యలు – కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌తో రాష్ట్ర మంత్రి తుమ్మల దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: ప్రధాన మంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో తెలంగాణ జిల్లాలను చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.…

మీ సంతోషమే మా సంతోషం

– బెండాలపాడులో సీఎం రేవంత్‌ – గిరిజనులచే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మీ అందరి ముఖంలో సంతోషం కనిపిస్తోంది.. మీ సంతోషమే మా సంతోషం.. మీ అందరికీ మంచి చేయాలని మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇండ్లు కట్టించారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం…

ప్రజలకు తోడుగా ఉంటా

– మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు – కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: తాను ప్రజల వెంట మాత్రమే ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యుడిని కూడా కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు.…

సకల సౌకర్యాలతో మహా మేడారం

– జాతర సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం – మాస్టర్‌ ప్లాన్‌ అమలు, భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం – సమ్మక్క-సారలమ్మల త్యాగ నిరతికి తగిన వేడుకగా నిర్వహిస్తాం – ఏర్పాట్లు, మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా…