prajatantra_news

prajatantra_news

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తోడు దొంగల పార్టీలు

– మంత్రి వివేక్‌ ‌ఘాటు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు తోడు దొంగలు అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయాల్సింది గల్లీల్లో కాదని…

జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అత్యావశ్యకం

– మీడియాతో ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. దేశ ప్రయాణం ఏ దిశలో సాగాలో నిర్దేశించే ఎన్నికలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. రాజ్యాంగ నిపుణుడైన సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అవసరమన్నారు. కొందరి ఆధిపత్యం అడ్డుకోవాలంటే ఆయన గెలవాలని కోదండ అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి…

ఉత్తరాదిలో వర్ష బీభత్సం

– మళ్లీ పెరిగిన వరదలు – పలు రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలం – దిల్లీని ముంచెత్తిన యుమున వరదలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌02: ఉత్తరాది రాష్ట్రాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యమున ఉధృతితో దిల్లీ నగరం నీట మునిగింది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరుతోంది.…

యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నేతల రాస్తారోకో

– కెసిఆర్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు సహించేది లేదు  – మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనిని సహించేది లేదని మాజీ ప్రభుత్వ విప్…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు

– ఆందోళన వాయిదా వేసుకున్న ఉద్యోగులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 02: ‌సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈనెల 8న విధివిధానాలు ఖరారు చేసి, త్వరలో హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ హా ఇచ్చింది. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని…

ఉచిత కరెంటు పేటెంట్‌ వైఎస్‌ది

– ఆయన ఆలోచనలు, కాంగ్రెస్‌ భావజాలాన్ని అమలు చేస్తున్నాం – వైఎస్సార్‌ స్మారక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్‌ బావజాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం…

కవితది వారి కుటుంబ సమస్య

- PCC President Mahesh Kumar Goud

– అవినీతి సొమ్ము పంపకంలో వచ్చిన తగాదాలు – ఆమె సస్పెన్షన్‌పై మేం స్పందించబోం – కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదు – పిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తదితరుల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్‌ కావడంపై తాము స్పందించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. అది…

బీసీ బిల్లుకు అడుగడుగునా బీజేపీ అడ్డంకులు

– రాహుల్‌ ప్రధాని కావాలన్నది వైఎస్‌ కోరిక – వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పిసిపి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీసీ రిజర్వేషన్లపై సోమవారం గవర్నర్‌ వద్దకు అఖిలపక్షం వెళ్లిందని, బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు కానీ బీజేపీ ముఖం చాటేసిందని టీపీసీసీి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన విూడియాతో…

కాళేశ్వరం కూలింది.. బీఆర్‌ఎస్‌ కుప్పకూలింది

– బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ వ్యాఖ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఅర్‌ఎస్‌ కూలింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే బీఆర్‌ఎస్‌ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులకు బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. విూడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…

ఘోష్‌ నివేదిక ఆధారంగా సిబిఐకి నో

– తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – కేసీఆర్‌, హరీష్‌ల పిటిషన్లపై విచారణ అక్టోబరు 7కు వాయిదా హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్‌, హరీష్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట కలిగింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సవాల్‌…