prajatantra_news

prajatantra_news

పార్టీకి, ఎమ్మెల్పీ పదవికి గుడ్‌బై

– నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనించండి – నిజాలు మాట్లాడితే నిందలా? – పోరాటాలు చేస్తే పార్టీ వ్యతిరేక పనులంటారా? – విలేకరుల సమావేశంలో కేవిత ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 3: తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు…

రూ.500కోట్లతో మహబూబ్‌సాగర్‌ ‌సుందరీకరణ

– త్వరలో సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన – అధికార్ల‌తో సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ ‌ప్రావీణ్య‌, టిజిఐఐసి ఛైర్‌పర్సన్‌ ‌నిర్మలారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే..

– కేసీఆర్‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌గ‌వు – ఎమ్మెల్యే బండారి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల ధర్నా ఉప్పల్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే ప్రతీకార చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగుతున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాగిడి…

నెరవేరబోతున్న గిరిజ‌నుల‌ సొంతింటి కల

– బెండలపాడులో రేపు చారిత్రక ఘట్టం – రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి చండ్రుగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ…

బాలాపూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

మహేశ్వరం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసించింది. ఈమేరకు బాలాపూర్‌ చౌరస్తాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌…

అప్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం

– 1400మంది మృతి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 2: అఫ్గనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూకంపం సంభవిచంది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్గనిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చి భూకంపంతో ఇప్పటికే చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదాన్ని మరువకముందే మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. ఈ భూకంపాలపై అంతర్జాతీయ…

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,669 మంది వోటర్లు  

– వోటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2 : ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వోటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.…

వై.ఎస్‌-కేవీపీ స్నేహం ఆద‌ర్శ‌ ప్రాయం

– వ్య‌వ‌సాయాన్ని పండుగ‌గా మార్చ‌డానికి కృషిచేశారు – ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌, ఆరోగ్య‌శ్రీ‌ల‌కు పేటెంట్ వైఎస్‌ఆర్‌ – ఉచిత క‌రెంట్ అంటే వై.ఎస్‌. గుర్తుకు వ‌స్తారు – రాజశేఖర్ రెడ్డి అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు మిత్రులు గా వస్తారు..అధికారం పోయాక మాయం అవుతారు.…

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఎమ్మెల్సీ కవితను పార్టీనుంచి సస్పెండ్‌ చేసిన క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫావమ్‌హౌస్‌లో పార్టీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌ తరువాత పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి,…

సవాళ్ల మ‌ధ్య‌ 7.8 ‌శాతం వృద్ధి రేటు

Prime Minister Modi

– అమెరికా సుంకాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు -సెమికాన్‌ ఇం‌డియా సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్‌ 7.8 ‌శాతం వృ ద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మంగ‌ళ‌వారం దిల్లీలోని యశో భూమిలో నిర్వహించిన సెకాన్‌…